ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించింది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు విశాఖలో అనువైన స్థలాన్ని లీజు పద్ధతిన కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, కార్యాలయ నిర్మాణానికి ఏపీఐఐసీకి చెందిన స్థలం సిద్ధంగా ఉన్నప్పటికీ, వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి నిర్మాణం పూర్తయిన భవనమైతే అనుకూలంగా ఉంటుందని […]
సమాజంలో రోజురోజుకు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా వ్యభిచారం చేస్తున్న భార్యను.. ఆ పని మానుకోవాలి అన్నాడు భర్త. దాంతో నా పనికే అడ్డు చెప్తావా అని.. భర్తను చంపి గోనె సంచిలో కుక్కింది ఓ భార్యామణి. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన స్నేహితురాలితో కలిసి ఈ దారుణానికి ఒడి గట్టింది భార్య. పోలీసులు […]