కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై కీలకమైన అప్డేట్ వెలువడింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, జీతాలు ఎంత పెరగనున్నాయో క్లారిటీ వస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్దిరోజులుగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నెలతో ముగియనుంది. కొత్త వేతన సంఘం […]
ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలకు ఇప్పుడు గూగుల్ సాక్ష్యమిస్తోంది. ధ్వంసమైన జైష్ ఎ మొహమ్మద్ కార్యాలయాలు గూగుల్ ఎర్త్ లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.. జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్ర దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లిన విమానాలు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగొచ్చేశాయి. అయితే దీనికి సాక్ష్యమేంటని వాదించేవారికి, భారత్ దాడులు లక్ష్యాన్ని […]
ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.
ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.
హాయిగా నిద్ర పట్టడం కూడా ఓ వరం. కొంత మందికి ఇలా కునుకు తీయగానే..అలా నిద్ర పట్టేస్తుంది. మరికొంత మందికి లైటు వెలుతురు పడినా, చిన్న సౌండ్స్ వినిపించినా నిద్ర పట్టదు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొండ చరియలు విరిగిపడటంతో అందరు చూస్తుండగానే భవనాలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతానికి తరలించారు.
మనదేశంలో కొన్ని దేవాలయాలు అద్భుతాలకు నిలయాలు. అలాగే ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బన్షీ నారాయణ్ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి కేవలం రక్షా బంధన్ పండుగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటో, ప్రత్యేకతలేంటో మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. దాదాపు 40 రోజుల నిరీక్షణకు తెరపడింది. అపజయానికి కుంగిపోకుండా విజయమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు గత నెల జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే.