స్వదేశంలో ఈ సారి వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సారి పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఫోనులో మ్యాచులు చూసే అభిమానులకి హాట్ స్టార్ రూపంలో ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ మ్యాచులు త్వరగా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ టెస్టులో అదరగొట్టాడు. NCA లో నిర్వహించిన యోయో టెస్టులో పాసై ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంత స్కోర్ సాధించాడో చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ మ్యాచులో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సంచలన క్యాచ్ కి కారణమయ్యాడు. బౌండరీ దగ్గర చేసిన విన్యాసం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని విస్తుగొలుపుతుంది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచం మొత్తం సాహో భారత్ అంటుంది. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ లో ఉన్న భారత ఆటగాళ్లు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సాధారణంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. కానీ ఈ సారి భారత్ కంటే పాకిస్థాన్ బలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయిన హ్యారీ బ్రూక్ విధ్వంసకర సెంచరీతో దుమ్ములేపాడు. 41 బంతుల్లోనే శతకం బాది సెలక్టర్లకు గట్టి షాక్ ఇచ్చాడు.
జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ హీత్ స్ట్రీక్ చనిపోలేదని తాజాగా హేన్రి ఒలాంగో మరో ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఓపెనర్ గా చాలా సంవత్సరాల పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కి చెక్ పెట్టారు సెలక్టర్లు.
ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ కి ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చాహల్ స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.