జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. లేడీ గెటప్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం పురిటి నొప్పులను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణికి ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డల ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది.
ఇటీవలే ఆసియా కప్ కి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ ని నేరుగా వరల్డ్ కప్ ఆడించకూడదని భారత మాజీ క్రికెటర్ సూచించాడు.
రెండు రోజుల వ్యవధిలో రెండు పండుగలు వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అదే సందడి నెలకొంది. ఓ వైపు చంద్రయాన్ విజయం. మరో వైపు జాతీయా ఉత్తమ నటుడు అవార్డ్ ఈ రెండు మన దేశంలో జరిగాయి.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు.
యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రన్ రాజా రన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శర్వా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్లో భారత గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఈ కుర్రాడి ఆట తీరుని కొనియాడాడు.
ఈ మధ్య దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.