మనం పిల్లలకు కథలు చెప్పే సమయంలో ఏ జంతువు గురించి గొప్పగా చెప్పము కానీ.. సింహం అనగానే.. మన గొంతులో కూడా మార్పు చోటుచేసుకుంటుంది. అడవికే కాదూ, జంతువులన్నింటికీ రారాజు అని, దాని దర్పం, ఠీవి, ధైర్యం, వేటాడే విధానం గురించి కథలు కథలుగా చెబుతుంటాం
ఈ మద్య మెట్రో ట్రైన్ లో ప్రయాణికులు రక రకాల విన్యాసాలు చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.
ప్రేమ పేరుతో లేదా తమ కోరికలు తీర్చాలంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు అబ్బాయిలు. ఇంట్లో చెబితే గొడవలు అయిపోతాయని మనస్సులోనే బాధను అనుభవిస్తుంటారు. దీంతో అబ్బాయి ఆగడాలకు అంతుపొంతు ఉండదు.
మనదేశంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఉంది. వారు పండించిన పంట దేశానికి అందిస్తున్న రైతన్న.. ఆరుగాలం కష్టపడుతూనే ఉన్నాడు. దుక్కి దున్ని, విత్తనాలు నాటినప్పటి నుండి రైతుకు కష్టకాలమే. వానలు సరైన సమయానికి పడక ఇబ్బందులు పడుతారు.
ప్రకృతిలో వింతకు విచిత్రాలకు కొదవ లేదు. సృష్టికి భిన్నంగా జరుగుతూ మనల్ని వింతైన లోకంలోకి తీసుకెళుతుంటాయి. వింత ఆకారాలతో మనుషులు, పశు పక్షాదులు పుట్టడం, ప్రకృతికి విరుద్ధంగా సంఘటనలు జరుగుతుండటం చూస్తూనే ఉంటుంటాం
లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం.. అంటూ గుండమ్మకథ మూవీలో ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుంది కదా.. ఈ మద్య అమ్మాయిలు మగవాళ్లకు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఇస్తున్నారు.
కాస్తంత నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా విహార యాత్రల సమయంలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి విషాద యాత్రలుగా మారుతున్నాయి.ఈ విహార యాత్రల్లో, పర్యటన సమయంలోనే ప్రమాదాల బారిన పడి మృత్యు ఒడిలోకి వెళ్లిన అనేక సంఘటనల
‘సీనియర్లను జూనియర్లను క్వశ్చన్ చేయకూడదు’ఇది ఓ సినిమాలోని డైలాగ్. కాలేజ్ అనగానే జూనియర్లు, సీనియర్లు ఉండటం కామన్. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ ఆధిప్యతం చెలాయిస్తుంటారు సీనియర్లు.
ఒకప్పుడు ఆడ, మగ మధ్య స్నేహం ఉండేది. పవిత్రమైన ప్రేమ ఉండేది. ఈ రెండు బంధాలు దాటి ముందుకి పోతే వైవాహిక జీవితం ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. డేటింగ్ అంటూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.
క్రేజీ థింగ్స్ చేసి జనాల్లో పేరు సంపాదించేందుకు ఆత్రుత చూపిస్తున్నారు నేటి యువత. ఫేమ్, నేమ్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఆ పిచ్చి పరాకాష్టకు చేరింది. వీడియోలు వైరల్ అవ్వడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్కిట్లు చేస్తున్నారు.