తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది.
మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
జాతకంలో ఏలినాటి శని, శని దోషాలు ఉన్నవారు వాటి నుంచి విముక్తి పొందేందుకు ప్రత్యేకమైన రోజు వస్తుంది. అదే శని త్రయోదశి. ఈ రోజున శని దేవుడుని ప్రసన్నం చేసుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
దేవాలయాలకు వెళ్లే వారు భగవంతుడి దర్శనం తర్వాత కాసేపు గుడి పరిసరాల్లో కూర్చోవడం పరిపాటి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో అనేక జీవనదులున్నాయి. ఈ నదులే భారత దేశ సస్యశ్యామలానికి కారణం. ఎత్తైన కొండల నుండి నీరు జాలువారు, వాగులు, వంకల నుండి ప్రవహించి, మైదాన ప్రాంతాలకు చేరి నదిగా మారుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.
ఆషాడ మాసం శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు పండుగ చేసుకుంటారు. శ్రీ మహా విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోని వెళ్లే సందర్భంగా పరిగణిస్తూ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశికి అత్యంత ప్రీతిపాత్రంగా పరిగణిస్తారు హిందువులు. ఎందుకంటే ఆ రోజున తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వ కాలంలో తొలి ఏకాదశినే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారని తెలుస్తోంది.
హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు.
దేశంలో 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఉన్నారని చెబుతుంటారు పెద్దలు. ఒక్కో దేవత లేదా దేవుళ్లకు ఒక్కో ఇతిహాస గాధ, ఇతర ఆధ్యాత్మికత కథలతో ముడిపడి ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. మహిమలు ఉన్నాయి.
కొంతమంది ఏ పని చేసిన కలిసి రాకపోతే స్వామీజీల వద్దకు వెళ్లడమో, గుళ్లోకి వెళ్లి భగవంతున్ని ప్రసన్నం చేసుకోవడమో చేస్తుంటారు. ఉద్యోగం కావాలనో, వ్యాపారం వృద్ధి చెందాలనో వివిధ రకాల పూజలు చేస్తుంటారు. అలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారు ఇలా చేస్తే వారు సమస్యల నుంచి బయటపడొచ్చు.