మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు అంటున్నారు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కనుక.. గ్రహణం విడిచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవి ఏంటంటే...
మే 5న అనగా శుక్రవారం వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
ఈ ఏడాది మే నెల 5వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి చంద్రగ్రహణం చాలా విశిష్టమైనది అంటున్నారు పండితులు. కారణం చంద్రగ్రహణం నాడే బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది. 130 ఏళ్ల తర్వాత ఇలా రెండు కలిసి వస్తున్నాయని.. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక యోగం ఏర్పడనుంది అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
ఈ ఏడాది మేలో తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. చంద్రగ్రహణం సందర్భంగా పలు రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆ వివరాలు..
ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులపై దృష్టిసారించారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా విజయ నగరంలో పర్యటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఈ పర్యటన సమయంలో కూడా సీఎం తన పెద్ద మనస్సు చాటుకున్నారు.
విజయవాడలోని పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న పురాతన ఆలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇందులో కనకదుర్గ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా ఆమె ప్రసిద్ధి. అందుకే కోర్కెలు తీరిన వెంటనే ఆమెకు కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు.
మరో మూడు రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రపంచంలో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తుంటారు. ఇక భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఎపటికప్పుడు టీటీడీ దేవస్థాన అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. అలానే తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో సరికొత్త కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అప్పటి నుండి రజనీకాంత్ పై విమర్శలు మొదలయ్యాయి. దీనిపై..
ఇటీవలే బృహస్పత్రి మేషరాశిలోకి ప్రవేశించాడు. ప్రతి గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి వెళ్లడమనేది సహజంగా జరుగుతుండే ప్రక్రియ. అలానే గురుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడి.. ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి రానుంది.