వర్షాలు కురుస్తున్నప్పుడు ఉరుములు, మెరుపులు సహజం. అదే సమయంలో పిడుగులు కూడా పడతాయి. అయితే ఈ పిడుగులను 20 నిమిషాల ముందే గుర్తించే యాప్ ఒకటి ఉంది.
పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నారు కొంత మంది చిన్నారులు. ఆట పాటల్లోనే కాదూ చదువులోనూ దూసుకెళుతున్నారు. చిన్నవయస్సులోనే పెద్ద ఆలోచన చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్. ప్రస్తుతం ఈ కంపెనీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో కాదు ఈ సంస్థలో పని చేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో 130 నుంచి 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి. ఓలా 130 నుంచి 170 కి.మీ. రేంజ్ ఇస్తుండగా.. కోమకి రేంజర్ 200 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రివోల్ట్ 150 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే టీవీఎస్ నుంచి 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్పోర్ట్స్ లుక్ ఈవీ స్కూటర్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్విట్టర్ ని ఢీ కొట్టే యాప్ రాదని అనుకున్న సమయంలో దానికి గట్టి పోటీ ఇచ్చే విధంగా మెటా నుంచి థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయ్యింది. లాంఛ్ అయిన కొన్ని గంటల్లోనే కోటి మందికి పైగా యాప్ ఇన్స్టాల్ చేశారు.
పెద్ద పెద్ద వీడియోలు పంపుకోవాలంటే టెలిగ్రామ్ యాప్ లో పంపించుకుంటారు. అయితే వాట్సాప్ లో మాత్రం పెద్ద వీడియోలను పంపడానికి అవకాశం లేదు. తక్కువ సైజ్ ఉన్న ఫోటోలు, వీడియోలు పంపితేనే కంప్రెస్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది. అయితే వాట్సాప్ లో హెచ్డీ వీడియోలు పంపుకునేలా సరికొత్త ఫీచర్ రాబోతుంది.
టెలికాం రంగంలో సంచనంగా మారిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. రూ. 999 ధరకే 4G ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ జియో ఫోన్ పేరిట లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
టెస్లా అధినేత.. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలెన్ మాస్క్ ఆ మద్య సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లో అప్పటి నుంచి ఎన్నో రకాల కొత్త రూల్స్ తీసుకు వస్తున్నాడు.
నేటి ఆధునిక కాలంలో ఏ పని జరగాలన్నా యంత్ర పరికరాల అవసరం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఇళ్లల్లో అయితే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వాడకం ఎక్కువైపోయింది. టివి, ఎసి, కూలర్లు, ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్లు నేటి కాలంలో నిత్యావసరంగా మారిపోయింది.