చైనా తమ కోసం సొంతంగా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సృష్టించుకుంది. ఆ టెక్నాలజీ కారణంగా చైనా ప్రజలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎన్నీ బోట్ అనబడే అది..
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
కారు కొనడం అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. కొందరు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకుంటారు. అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి.. ఇష్టంగా కారు కొన్నాడు. అలా తాను కొనుగోలు చేసిన కారు.. తన కళ్లముందే కాలి పోయింది.
విద్యుత్ వాహనాల వినియోగం గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగింది. ముఖ్యంగా రాయితీల వల్లే ఈవీల కొనుగోలు బాగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యత్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఒక చేదు వార్త చెప్పింది.
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బైక్ మీద రూ. 60 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇక దీన్ని ఛార్జ్ చేస్తే 180 కి.మీ. రేంజ్ ఇస్తుంది. గంటలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గరే సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. దీని అసలు ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అని అనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆఫర్. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ తమ ఈవీ బైక్ మీద రూ. 36 వేల డిస్కౌంట్ ఇస్తుంది. ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి అనే వివరాలు మీ కోసం.
ఓ గేమింగ్ ప్లాట్ ఫారం.. ఊపిరి పీల్చుకో.. నా మోడిఫైడ్ వెర్షన్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వచ్చింది. తిరిగి ఇండియాలో అడుగు పెట్టింది. పండగ చేసుకోండిరా పబ్జీ ప్రియులారా అని పబ్జీ అంటోంది.
55 అంగుళాల స్మార్ట్ టీవీ, అది కూడా 4కే రిజల్యూషన్ ఉన్న టీవీ ఒక కంపెనీ ఉచితంగా ఇచ్చేస్తుంది. ఒకరో ఇద్దరికో కాదు, ఏకంగా 5 లక్షల మందికి ఫ్రీగా ఇస్తుంది.
బీజీఎంఐ వీడియో గేమ్ త్వరలో భారత్ లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని క్రాఫ్టాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత మానవ జీవితంలో ప్రతి పని సులువైపోయింది. ఈ రోజు మనకు ఏ సమాచారం కావాలన్నా కూడా అంతర్జాలంలో క్షణాల్లో వెతుక్కునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య వార్తల్లో సంచలనంగా మారిన అనువర్తనం చాట్ జిపిటి. మరి దీనిని నమ్మి ఓ ప్రొఫెసర్ విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన ఘటన ఒకటి చోటుచేసుకుంది.