ప్రపంచలో అనేక నదుల గుండా అత్యంత ఎక్కువగా దూరం ప్రయాణించే పొడవైన, విలాసవంతమైన నౌక ఎంవి గంగా విలాస్ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఆరంభించారు. తొలుత ఈ క్రూయిజ్ లో 32 మంది స్విస్ పర్యాటకులు ప్రయాణిస్తారు. వీరంతా వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రివర్ క్రూయిజ్ ను రూపొందించారు. […]
మధ్య తరగతి మానవుడికి లైఫ్ లో ఒక్కసారైన విమానం ఎక్కాలని కోరికగా ఉంటుంది. కానీ విమాన టికెట్ ఖరీదని తమ కలలను అలాగే అణచిపెట్టుని బతుకుతూ ఉంటారు. అలాంటి మధ్యతరగతి వారి కలను మేం నెరవేరుస్తాం అంటూ ముందుకు వచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. గతంలో కూడా ఎన్నో ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకున్న సంస్థ.. తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరలకే టికెట్లు అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 2 […]
సుదూర ప్రయాణాలు చేసేవారు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు తక్కువ ఛార్జీ ఉండటం ఒక కారణమైతే.. అలసట లేకుండా సురక్షిత ప్రయాణం చేయొచ్చన్నది.. మరో కారణం. అలాంటి సమయాల్లో ముందుస్తుగా రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణిస్తుంటారు. అయితే అలా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అందులోనూ ముఖ్యంగా.. మనం రిజర్వ్ చేసుకున్న సీటులో వేరొకరు కూర్చోవడం.. లేవమంటే లేవరు. పైగా వాదనలకు దిగుతుంటారు. సీట్ షేర్ చేసుకుందాం అంటూ ఉచిత […]
లేచిన దగ్గర్నుంచి ఉరుకుల పరుగులు లో జీవితం సాగిపోతుంది. క్షణం తీరికలేని జీవితాలు కాస్త సేద తీరాలంటే ప్రకృతి ఒడిలోకి ఓసారి వెళ్లి రావాల్సిందే. ఆ ప్రకృతిలో చల్లని గాలులు చెంపను తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు చెవుల్లో తేనె పోసినట్టుగా హాయిని పంచుతుంటే.. ఆ హాయిని కోరుకోనివాలుండరు. అలాంటి వారు తప్పక వెళ్లాల్సి ప్రాంతం తెలంగాణలోని సిర్నాపల్లి జలపాతం. ఇటీవల కురిసిన వర్షాలకు సిర్నపల్లి సరస్సు జలపాతం పరవళ్లు తొక్కుతుంది. దీంకో పర్యాటకులతో ఈ ప్రాంతం సందండిగా […]
Amarnath Yatra: పరమ శివుడి భక్తులు ఎంతగానో ఎదురు చూసిన అమర్నాథ్ యాత్ర జూన్ 30వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 43 రోజుల పాటు సాగే ఈ యాత్రలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా యాత్రకు ఆటంకం ఏర్పడింది. వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోగా.. 40 మంది గల్లంతయ్యారు. ప్రతీ సంవత్సరం ఇలా ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతూనే ఉంది. అయినప్పటికి యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య […]
బర్త్ డే – ఇళ్లలోను, హోటళ్లలోను లేదా ఫంక్షన్ హాళ్లలో చేసుకుంటారనేది జగమెరిగిన సత్యం. అయితే నడుస్తున్న రైలులో బర్త్డే పార్టీ చేసుకుంటే?.. ఈ అవకాశాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు కల్పిస్తోంది. తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవారు ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. తేజస్ ఎక్స్ప్రెస్లో టిక్కెట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఐఆర్సీటీసీకి అందుతాయి. దీనిలో ప్రయాణికుల బర్త్ డే వివరాలు ఉంటాయి. దీనిప్రకారం తేజస్ ఎక్స్ప్రెస్ సిబ్బంది ప్రయాణికుల బర్త్ […]
“ఫోటోగ్రఫీ” అనే పదం గ్రీకు నుండి వచ్చింది. 1839 లో ఖగోళ శాస్త్రవేత్త సర్ జాన్ హెర్షెల్ ద్వారా మనకు ఫోటోగ్రాఫ్ అనే పదం గురించి తెలిసింది. మొట్టమొదటిగా ఫోటో తీసింది జోసెఫ్ నికాఫోర్ నిప్సే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త. 1826 లో కెమెరా ‘అబ్స్క్యూరా’తో చిత్రాన్ని క్యాప్చర్ చేసాడు. ఫోటో తీయడానికి ఎనిమిది గంటలు పట్టింది. 1888 లో కొడాక్ అనే కంపెనీని జార్జ్ ఈస్ట్మన్ స్థాపించారు. ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన కెమెరా లైకా […]
గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది. స్పైస్ జెట్ విమానాలకు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవటంతో సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆన్లైన్ బుకింగ్ లను కూడా స్పైస్ జెట్ సంస్ధ నిలిపివేసింది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ […]
అతి పిన్న వయసులోనే విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా రికార్డు సృష్టించడానికి 19 ఏళ్ల బెల్జియం యువతి ప్రయాణం ప్రారంభించింది. ఒకే సీటున్న విమానంలో బుధవారం ప్రయాణం ప్రారంభించిన యువతి ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయలేదు. బెల్జియం కొర్ట్రిజ్క్లోని వేవెల్గమ్ విమానాశ్రయం నుంచి జారా రూథర్ఫోర్డ్ అనే యువతి బయలుదేరింది. బెల్జియన్-బ్రిటిష్కు చెందిన 19ఏళ్ల టీనేజర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి, ఆ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం […]
స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకం గానే ఈ రైలుకు ‘వివేక్ ఎక్స్ప్రెస్’గా నామకరణం చేశారు. 2013లో ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది. మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం […]