చదువుపూర్తై ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నారా? అయితే మీకు ఇది ఒక సువర్ణావకాశం. పదో తరగతి అర్హతతో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి.
ఇది వరకే ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 56 వేల జీతం అనే నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకోలేదని బాధపడేవారికి మరోసారి అవకాశం కల్పించారు. మరి వెంటనే అప్లై చేసుకోండి.
మీరు చదువు పూర్తై ఖాళీగా ఉన్నారా? ఎప్పట్నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఎయిర్ పోర్ట్ అథారిటీ సంస్థ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైతే చాలు ఉద్యోగం పొందొచ్చు.
నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే గ్రూప్స్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టీచర్ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదలచేసంది.
8వ తరగతి పాసయ్యారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. డ్రైవింగ్ వచ్చిన వారికి కూడా జాబ్ వేకెన్సీ ఉంది. నెలకు రూ. 19 వేల నుంచి రూ. 63 వేల వరకూ జీతం ఇస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది. సమాజంలో సేవ చేయాలనుకునే యువకుల కోసం కొత్త స్కీమ్స్ తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ఇంటర్ పాసయ్యారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే. అనుభవం లేకున్నా గానీ ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 56 వేలు జీతం పొందే సువర్ణావకాశం. వెంటనే అప్లై చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ చెప్పనవసరం లేదు. పిహెచ్డి చేసిన వారు కూడా చిన్నఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. నోటీఫికేషన్ పడటం ఆలస్యం లక్షల్లో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. అయినప్పటికీ వీటి కోసమే వేచి చూసే అభ్యర్థులు అనేక మంది ఉన్నారు.
నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పవచ్చు. పదోతరగతి చదివినా, బీటెక్ చేసినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ఎక్కడ ఆ ఉద్యోగాలంటారా.. చెబితే త్వరగా దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్నారా..
మీరు పదో తరగతి పాసయ్యారా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. నెలకు రూ. 69 వేల జీతం పొందే అవకాశం.