ప్రపంచమంతా జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకుంటే.. మన హిందువులు మాత్రం ఉగాది పర్వదినంతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. అప్పటివరకూ పచ్చడి మెతుకులు తిని బతికిన పేదలు కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి ఉగాది పచ్చడి చేసుకుని నోటితో పాటు జీవితాన్ని తీపి చేసుకుంటారు. ఏడాది మొత్తం తమ జీవితం బాగుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటారు. అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. ఈ నూతన సంవత్సరాన, ఉగాది నుంచి తమ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. మరి మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి.
ఈ ఏడాది మనం శోభ కృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ముఖ్యంగా కన్యరాశి జాతకం ఈ ఏడాది ఎలా ఉంది? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పడు తెలుసుకుందాం.
నూతన సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1 గుర్తొస్తుంది. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. కానీ.. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండుగ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగియడంతో.. మార్చి 22 నుండి కొత్తగా శ్రీ 'శోభకృత్' నామ సంవత్సరాది ప్రారంభం అవుతుంది.
తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం వచ్చేసింది. కొత్త సంవత్సరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరూ తమ రాశి ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటారు. మరి మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.
ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు మహిళలకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ సీఈవో మహిళలకు తన శుభాకాంక్షలు తెలిపారు.
భోగి పండుగ అంటే పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ. తెల్లవారుజామునే లేచి భోగి స్నానాలు చేసి.. కొత్త బట్టలు కట్టుకుని అందంగా ముస్తాబవుతారు. అయితే ఇంట్లో అయిదేళ్ల లోపు పిల్లలు ఉంటే వారి తల మీద రేగి పండ్లను వేస్తారు. వీటినే భోగి పండ్లు అని కూడా అంటారు. ఇలా తల మీద రేగి పండ్లు వేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు. శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వీకులు శాస్త్రీయ […]
హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా వరుస పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు, ఎండిన చెట్ల కొమ్మలు అవీ తెచ్చి భోగి మంట వేస్తారు. ఆ మంటల్లో వేడి నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తారు. అయితే భోగి మంటలు వేసేది.. కేవలం చలిని తట్టుకోవడం కోసమేనా? అంటే కాదు. భోగి మంటలు వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. […]
ఇప్పుడంటే జనరేషన్ మార్పులు వచ్చి అన్నిటిలోనూ సమాన వాటా కావాలని కొంతమంది ఆడవాళ్లు అడుగుతున్నారు గానీ ఒకప్పుడు ఈ వాటాలు, మొహమాటాలు ఎందుకొచ్చిందని మహిళలు పెద్దలు మాటలకు కట్టుబడి ఉండేవారు. అలా ఇప్పటికీ సాంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి జీవించే వారు ఉన్నారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు. తిప్పాయపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని సంజీవరాయుడుగా కొలుస్తారు. అయితే ఈ ఆలయంలోకి మగవాళ్ళు మాత్రమే […]
ఒకప్పుడు వార్తలు తెలియాలంటే.. పేపర్ చదివేవాళ్లం. ఆ తర్వాత నెమ్మదిగా టీవీల్లో వార్తలు ప్రసారం చేయసాగారు. కొన్నాళ్లకు.. 24 గంటలు వార్తలు ప్రసారం చేయడం కోసం ప్రత్యేకంగా చానెల్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మాత్రం డిజిటల్ చానెల్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం యూట్యూబ్లో లెక్కలేనన్ని చానెల్స్ ఉన్నాయి. వీటికి తోడు.. అన్ని ప్రధాన న్యూస్ చానెల్స్.. యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం చేస్తున్నాయి. ఇంతటి తీవ్ర పోటీలోను తనదైన ముద్ర వేస్తూ.. డిజిటర్ రంగంలో నంబర్ వన్ […]