ములుగు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సొంత చిన్నాన్న కూతురిపైనే ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేశారు. జనసేన పటిష్టం చేసేందుకు తెలంగాణలో అడుగుపెడుతాననే ఇటీవలె సూచన ప్రాయంగా జనసేనాని ప్రకటించినట్లు తెలిసింది. అనుకున్నట్లే...
నంద్యాల జిల్లాలో పోలీసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మైనర్ బాలికను ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన విధానం ప్రస్తుతం వివాదంగా మారింది. వివరాల్లోకి...
అధికారాన్ని అడ్డుగా పెట్టుకున్ని కొందరు ఆక్రమాలకు పాల్పడుతుంటారు. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి.. కూడా పెడుతుంటారు. మరి కొందరు వారి అధికార బలంతో కుటుంబ సభ్యులకు అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా...