తమిళనాడులోని కూనూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న IAF MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టల్ లో 14 మంది ఉన్నారు. బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ సహా మిగిలిన అధికారులు, సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తర్వాత బిపిన్ రావత్ ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 13 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్లు సమాచారం.
I received this video from somewhere
If video is true and person in video is Bipin Rawat ji
Clear in video that CDS General Bipin Rawat ji is responding
He is brave soldier of India
He will come out of this accident#BipinRawat pic.twitter.com/71Gq29rfIO
— Abhishek Sharma (@AbhishekShimla) December 8, 2021