ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు ఇప్పటికే ఎన్నో చూశారు. కొందరు ప్రేమను అవకాశంగా వాడుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ప్రేమ పేరుతో హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్లు ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది. వారి పెళ్లిళ్లు జరిగినా- విడిపోయినా నెట్టింట మోత మోగిపోతుంది. అయితే ఆ వార్తలు ముందుగా ఆ నోటా ఈ నోటా పాకి వైరల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సెలబ్రిటీ జంట మాత్రం అందుకు భిన్నంగా తమ బ్రేకప్ ని ఒక అద్భుతమైన వీడియోగా రూపొందించి మరీ విడిపోతున్నట్లు తెలియజేశారు.
ఏ విషయం అయినా పరిధి దాటితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. పుర్రెకొక బుద్ధి.. జిహ్వకొక రుచి అన్నట్లు కొందరు అన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. అలా ఒక వ్యక్తి ఏకంగా శృంగారంలో కోరుకున్నాడు. చివరికి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విద్యార్థుల సంక్షేమం, విద్య కోసం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో జోరుగా సాగుతోంది. గ్రూప్ దశ నుంచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ ఏడాది తమ అభిమాన జట్టేకప్పు కొడుతుంది అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్లు పాల్గొనలేదు. ఎవరు పాల్గొనలేదు.. వాళ్లు ఎందుకు తప్పుకున్నారో మరోసారి చూద్దాం.
కారు కొనడం అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. కొందరు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకుంటారు. అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి.. ఇష్టంగా కారు కొన్నాడు. అలా తాను కొనుగోలు చేసిన కారు.. తన కళ్లముందే కాలి పోయింది.
విద్యుత్ వాహనాల వినియోగం గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగింది. ముఖ్యంగా రాయితీల వల్లే ఈవీల కొనుగోలు బాగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యత్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఒక చేదు వార్త చెప్పింది.
చాలామంది కలలు కంటారు.. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది సాకులు చూపిస్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం తన జీవితంలో ఎంతో విషాదం చూసినా ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం లకారం చెరువులో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి కరాటే కల్యాణి ఈ విషయంపై స్పందిస్తూ విగ్రహావిష్కరణ అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు.