దేశంలోని విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలతో పాటు యువత కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ యువతి వెరైటీ నిరసన తెలుపుతున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక విషయం ఏంటంటే? ఓ యువతి పెట్రోల్ బంక్ ముందు నిలబడి.. ఇప్పుడు పెట్రోల్ కన్నా బీర్ చాలా చీప్. తాగండి కానీ బండ్లు నడపొద్దు’ అనే ప్లకార్డ్ పట్టుకొని వెరైటీగా నిరసన తెలిపింది.
ఇది కూాడా చదవండి: ATM కార్డుల విషయంలో RBI కీలక నిర్ణయం!
అటుగా వెళ్తున్న కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు రూ.120 దాటింది. హైదరాబాద్ లో మాత్రం పెట్రోల్ కంటే బీర్ బాటిల్ ధర రూ.140 ఎక్కువగా ఉండటం విశేషం. భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై యువతి తెలిపిన వెరైటీ నిరసనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.