లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం.. అంటూ గుండమ్మకథ మూవీలో ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుంది కదా.. ఈ మద్య అమ్మాయిలు మగవాళ్లకు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఇస్తున్నారు.
హైదరాబాద్ లోని ఓ యువతి తన బండి కాన్వాయ్ కి అడ్డుపెట్టి.. ఎస్కార్ట్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. సైరన్ మోగించినందుకు ఆమెకు చిర్రెత్తుకొచ్చి వారి మీద విరుచుకుపడింది. పాయింట్లు మాట్లాడుతూ చెమటలు పట్టించింది. ఇంతకే కాన్వాయ్ చేసిన తప్పేంటి?
ఢిల్లీ మెట్రో పాడు పనులకు అడ్డగా మారింది. అవును, మీరు విన్నది నిజమే. గత కొంత కాలం నుంచి మెట్రోలో తమకు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే మరో యువతి ప్రవర్తించింది. మెట్రోలో ప్రయాణికుల ముందే అలా చేసి అందరికీ షాకిచ్చింది అసలేం జరిగిందంటే?
దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు మాత్రం మారడం లేదు.
ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది ఏవేవో వీడియోలు రికార్డ్ చేసి పబ్లిక్ మీద వదులుతుంటారు. అవి కొందరికి నచ్చచ్చు, కొందరిని నొప్పించవచ్చు. నొప్పిస్తే మాత్రం నెటిజన్స్ ఆగ్రహ జ్వాలలు ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా ఓ యువతి మెట్రో రైలులో అలా చేసే సరికి ఆమె మీద నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకే ఆ యువతి ఏం చేసిందంటే?
తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలని కోరుకుంటారు. వారి భవిష్యత్తుకోసం కృషి చేస్తుంటారు. ప్రయోజకులైన తమ పిల్లలకు వివాహాలు చేసి బాధ్యతలు నెరవేర్చుకోవాలని అనుకుంటారు. ఇదే విధంగా ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వారికి ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో వారు నిర్ఘాంతపోయారు.
ప్రేమించిన వ్యక్తి మరోకరితో క్లోజ్ గా ఉంటే ఎలా ఉంటుంది. దీనిని ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అచ్చం ఇలాగే తట్టుకోలేకపోయిన ఓ యువతి.. ప్రియుడికి ఊహించిన ఝలక్ ఇచ్చింది. ఈ దెబ్బతో అతని తల ప్రాణం తోకకు వచ్చింది. అసలేం జరిగిందంటే?
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్లలపై రోజు రోజుకు అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. మానవత్వం మరిచి ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను వాడుకుని ఆ తరువాత పాశవికంగా హత్యలు చేయడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిని ఊరి పెద్దలు మానసికంగా హింసిచిన ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.