అవినీతికి పాల్పడే వ్యక్తుల బండారాన్ని బయటపెట్టేందుకు దేశంలో స్వతంత్య్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా(ఈడీ) పనిచేస్తున్నాయి. అయితే ఇవి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కోర్టు మెట్టెక్కాయి. అయితే.. చివరకు..
సెంట్రల్ సిలబస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఒక కీలకమైన పాఠ్యాంశాన్ని కొత్తగా చేర్చింది.
ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఒకటో తరగతి కంప్లీట్ చేస్తున్నారు నేటి కాలం పిల్లలు. అయితే కేంద్ర విద్యాశాఖ ఈ విధానానికి స్వస్తి పలికే యోచనలో ఉంది. ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలోకి ఎంట్రీ అంటుంది. ఆవివరాలు..
ఎనిమీ ప్రాపర్టీ అమ్మకాల ద్వారా భారీగా నిధులను ఆర్జించినట్లు కేంద్ర సర్కారు వెల్లడించింది. అసలు ఏంటీ ఎనిమీ ప్రాపర్టీ? అవి ఎవరికి చెందుతాయి? దీని కథాకమామీషు ఏంటంటే..!
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున మోడీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కోవడంతో రాష్రాలన్నీ చాలా ఆశతో ఎదురుచూశాయి. అయితే, ఆ ఆశలు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆనందాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ 2023లో ఆశించిన కేటాయింపులు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, మంత్రులు ఎన్ని లేఖలు రాసినా ఎలాంటి […]
ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం.. ఇప్పట్లో తేలేలా లేదు. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఇప్పటికే అధికార వైసీపీ ప్రకటించింది. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు మాత్రం.. ఒక్కటే రాజధాని ఉండాలని.. అది కూడా అమరావతి మాత్రమే కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రసుత్తం ఈ రాజధాని అంశం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. రాజధాని పంచాయతీ ఇలా కొనసాగుతుండగానే.. తాజాగా విశాఖకు సంబంధించి […]
ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. స్నాక్స్ మొదలు.. స్మార్ట్ టీవీ వరకు ఇలా ఏది కావాలన్నా.. సరే ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మన చేతిలోకి వస్తాయి. షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే.. వస్తువును పట్టి చూస్తాం కాబట్టి.. దాని నాణ్యత తెలుస్తుంది. బట్టల విషయానికి వస్తే.. కూడా ఇలానే స్వయంగా చూస్తాం కాబట్టి.. రంగు, నాణ్యత, సైజ్ వంటివి తెలుస్తాయి. కానీ ఆన్లైన్ కొనుగోళ్లలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. […]
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలంటే.. అంత సులువు కాదు. ఎంతో హార్డ్వర్క్, కృషి, సంకల్పం, పట్టుదలతో పాటు కాసింత అదృష్టం కూడా తోడవ్వాలి. సరే అన్ని కలిసి వచ్చి.. అవకాశాలు లభిస్తే.. దాన్ని నిలబెట్టుకుని.. ఏళ్ల పాటు.. ఆ స్టార్డమ్ను కొనసాగించడం అంటే అంత సులువు కాదు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇవన్ని సాధ్యం అయ్యాయి. ఏళ్ల పాటు అభిమానులను అలరిస్తూ.. వాళ్లని మెప్పిస్తూ.. సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగారు. అయినా […]
12 అంకెలు కలిగిన గుర్తింపు కార్డే.. ఆధార్ కార్డు. ఒక వ్యక్తి యొక్క అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయి. బయోమెట్రిక్ మొదలుకొని.. కళ్ళు స్కాన్ చేసిన వివరాల వరకు అన్ని వివరాలు ఉంటాయి. దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీచేస్తుంది. అంటే.. మన వివరాలన్నీ ప్రభుత్వ డేటాబేస్ లో సేవ్ అయ్యాయని అర్థం. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, మన పిల్లలను స్కూలుకు పంపాలన్నా, మనకు ప్రభుత్వం నుంచి పింఛన్, సబ్సిడీ లాంటివి రావాలన్నా […]
నిత్యవసర ధరల పెరుగుదలతో సామాన్యుడు ఆర్థికంగా సమతమవుతున్నాడు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటివి పెరిగి.. మధ్యతరగతి కుటుంబాలు మరింతగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా సామాన్యులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూ స్ చెప్పింది. అందరూ నిత్యం ఉపయోగించే వంటనూనెల ధరల్లో ఉపశమనం కలిగించనుంది. సోయాబీన్ సన్ ప్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీస్తోందని బ్లూమ్ […]