కరీంనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మించి గొంతు కోశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఇతని వయసు 35 ఏళ్లు. పెళ్లి వయసు దాటిపోయిన ఇతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక నాకు పెళ్లి కాదేమోనని ఈ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు షేక్ దొరసానమ్మ. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిగా సేవలు అందించారు. కానీ, ఉన్నట్టుండి ఈ యువతి ఇలా చేయడంతో తల్లిదండ్రులు నమ్మలేకపోయారు
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఇదంతా నిందితుడి కొడుకు వీడియో తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అవును.. ఒక్క మిస్డ్ కాల్, ఆమె జీవితాన్నే నాశనం చేసింది. వినటానికి సినిమా డైలాగ్ లా ఉన్న ఇది నిజం. తెలియని వ్యక్తితో పరిచయమే ఆమెను నిండా ముంచింది. ఇంతకు ఏం జరిగిందంటే?
బెంగుళూరులోని ఓ ప్రాంతంలో కొందరు హిజ్రాలు రెచ్చిపోయి ప్రవర్తించారు. అడిగినంతా డబ్బులు ఇస్తారా లేదా అంటూ దౌర్జన్యానికి దిగారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న విషయానికి ఓ మహిళ.. తన కోడలితో గొడవ పడింది. అదే కోపంతో అత్త తన కోడలిపై పగ తీర్చుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
మధ్య ప్రదేశ్ లో ఎవరూ ఊహించని దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న ఓ బీజేపీ లీడర్.. భార్య అని కూడా చూడకుండా బరితెగించి ప్రవర్తించాడు. ఇంతకు అతడు ఏం చేశాడో తెలుసా?
అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. గురువారం బక్రీద్ పండగ సందర్భంగా ఆఫీసుకి సెలవు కావడంతో ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. ఇక రైలు కూడా ఎక్కాడు. కానీ, విధి రాతతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే?