హైదరాబాద్ : మామిడి పండ్లను భారతదేశంలో తోటలున్న యజమానులు ప్రత్యేక సందర్భాల్లో తమ మిత్రులకు, బంధువులకు బహుమతిగా ఇస్తారు. ఇక వివిధ రకాల ఆహారపు వంటల్లోను, కూరలు, షేక్లు లేదా ఐస్క్రీమ్లు వంటి అనేక వంటకాలలో కూడా మామిడిని ఉపయోగిస్తారు. పండ్లన్నీటికీ మామిడిపండునే రారాజు అని ఇందుకే అన్నారేమో..అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ రకమైన మామిడి పండ్ల ధర కిలో లక్షలు పలుకుతోంది. ఇంతకీ ఏంటి ఈ పండు ప్రత్యేకత..? ఎందుకు అంత రేటు పలుకుతోంది..? ఆ ఖరీదైన పండు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి…
!