కింగ్ ఆఫ్ ఫ్రూట్గా కొలవబడుతుంది మామిడి పండు. కేవలం సమ్మర్ సీజన్లతో దొరికే మామిడి కాయలు, పండ్లను ఎంతో అమితంగా తింటారు. పచ్చళ్లు పట్టడంతో పాటు మామిడి కాయను తురిమి నిల్వ చేయడం వంటివి చేస్తారు.
Crime News In Telugu: అన్నం తింటున్నప్పుడు పదే పదే మామిడి పండు అడిగి విసిగించిందన్న కోపంతో మేనకోడల్సి చంపాడో వ్యక్తి. బాలికను దారుణంగా కొట్టి, గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, శ్యామిలిలోని ఖేదా కుర్తాన్ గ్రామానికి చెందిన కైరు నిషా అనే ఐదు సంవత్సరాల బాలిక మేన మామ ఉమర్ దీప్ ఇంట్లో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం […]
హైదరాబాద్ : మామిడి పండ్లను భారతదేశంలో తోటలున్న యజమానులు ప్రత్యేక సందర్భాల్లో తమ మిత్రులకు, బంధువులకు బహుమతిగా ఇస్తారు. ఇక వివిధ రకాల ఆహారపు వంటల్లోను, కూరలు, షేక్లు లేదా ఐస్క్రీమ్లు వంటి అనేక వంటకాలలో కూడా మామిడిని ఉపయోగిస్తారు. పండ్లన్నీటికీ మామిడిపండునే రారాజు అని ఇందుకే అన్నారేమో..అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ రకమైన మామిడి పండ్ల ధర కిలో లక్షలు పలుకుతోంది. ఇంతకీ ఏంటి ఈ పండు ప్రత్యేకత..? ఎందుకు అంత రేటు […]
Mango : పెద్ద పెద్ద సెలెబ్రిటీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వటం తెలుసు.. మరి మామిడి పండుకు సెక్యూరిటీ ఏంటి?.. అదేమన్నా అంత స్పెషలా?.. అని మీకు అనుమానం రావచ్చు. ఆ మామిడి పండులో అంత స్పెషాలిటీ ఏమీ లేదు. అది కేవలం మామూలు మామిడిపండే.. మరి అలాంటప్పుడు అంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు అని డౌవుట్ రావచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం కాదు.. తేనెటీగలు.. పకృతి సిద్ధంగా ఈ సెక్యూరిటీ […]
వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం కూడా పెద్దగా ఉండడం కలిసి వచ్చింది. ‘నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతు తెలిపాడు. […]
రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ అరటి పండ్లు పచ్చగా నిగనిగలాడుతూ కనువిందు చేస్తుంటాయి!! కానీ వాటి తొడిమలు ఆకుపచ్చగా ఉంటాయి. తింటేగానీ అవి ఇంకా పండలేదని తెలియదు. పచ్చి కాయలను పండ్లుగా కనిపించేలా చేసే ఆ మాయ పేరు – కాల్షియం కార్బైడ్! నిగనిగల విషంతో మాగబెట్టిన పండ్లు తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అందుకే కార్బైడ్ వినియోగాన్ని అరికట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది! రాష్ట్ర సర్కారు అలాంటివారిపై ఉక్కుపాదం మోపేలా జీవో కూడా జారీ […]