స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 11 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇంతకి ఈ సెలవులు ఏ రాష్ట్రంలో తెలుసా?
స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 1 నుంచి 6-10 తరగతులకు, 5వ తేదీ నుంచి 6-10 తరగతులకు స్కూల్స్ ఓపెన్ కావాల్సిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయమే అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. అసలు వేసవి సెలవులు మళ్లీ ఎందుకు పొడిగించారు? ఇది ఏ రాష్ట్రంలో అనే పూర్తి వివరాలు మీకోసం.
వేసవి కాలం చివరి దశకు చేరుకోవడంతో గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికోడుతున్నాయి. ఇదిలా ఉంటే, జూన్ 1 నుంచి 6-10 తరగతులకు, 5వ తేదీ నుంచి 6-10 తరగతులకు స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఎండల తీవ్రత తగ్గకపోవడంతో సెలవులను పొడిగించాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 11 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 11 వరకు ఎండల తీవ్రత తగ్గుతుందా లేదా అనే చూడాల మరి.