ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ మున్సిపల్ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: దక్షిణాదిపై కన్నేసిన కేజ్రీవాల్.. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర!
ఈ ఎన్నికల్లో గనుక భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఆప్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని ఛాలెంజ్ విసిరారు. ఇక ఇటీవల ముగిసిన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేజ్రీవాల్ చేసిన ఈ విధమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.