కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులను మార్చడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. అలానే అప్పుడప్పుడు రాష్ట్రాల్లో ఏర్పడే పరిస్థితుల కారణంగా మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో కొందరు మంత్రి పదవి కోల్పోగా.. వారి స్థానంలో కొత్త వారు మంత్రులుగా ప్రమోట్ అవుతుంటారు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం సభ ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సభకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఖమ్మం పట్టణం అంతా గులాబిమయం అయ్యింది. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ , కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. అలానే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ ముఖ్య […]
దేశంలో అధికారంలో ఉన్నరాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి హోర్డింగ్స్, ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటాయి. వీటికి ప్రజా ధనాన్నే వినియోగిస్తాయి. అయితే అవి మితిమీరనంత వరకు సమస్య కాదూ కానీ, హద్దు మీరితేనే చిక్కు. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటన ముసుగులో రాజకీయ ప్రచారాన్ని చేసుకున్నందుకు ఆప్ ప్రభుత్వానికి అసలుతో పాటు పెనాల్టీ కూడా పడింది. ఢిల్లీలోని […]
నేటి తరంలో మానవత్వ విలువలు కుంచిచుకుపోతున్నాయి. సొంతలాభం కొంత మానుకుని.. పొరుగువాడికి సాయపడవోయ్ అన్న గురజాడ వ్యాఖ్యలను పెడచెవిన పెట్టేస్తున్న ధోరణి కనబడుతోంది. ఆపద, అత్యవసర పరిస్థితిలో చేయందించే ఆపన్న హస్తం కరువౌతోంది. ఏం చేస్తే తమకు ఏం నష్టం జరుగుతుందోనని వెనకడుగు వేస్తున్నారు. తమ ముందు జరుగుతన్న అన్యాయాన్ని ఎదురించడం కాదూ కదా.. కనీసం స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీని వల్ల ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. […]
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అన్నా హజారే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీపై గాంధేయవాది అన్నా హజారే సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ ద్వారా తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారు అనుసరిస్తున్న విధానం సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు. “సీఎం కుర్చీ దక్కిన తర్వాత మీకు నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మద్యం […]
ఓ వైపు ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాజాగా మరో వినూత్న ఎన్నికల హామీ తెర మీదకు వచ్చింది. తమను గెలిపిస్తే.. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరికొద్ది రోజుల్లో గుజరాత్లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ మహిళలకు ఈ కొత్త హామీనిచ్చారు. గుజరాత్లో తమకు ఓట్లేసి.. ఆప్ అభ్యర్థిని ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెడితే.. […]
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అతిపెద్ద ఆరోపణ అధికార దుర్వినియోగం. చేతిలో పవర్ ఉందిగా అని హుకుం జారీ చేయడం, కిందిస్థాయి వారిని సొంత పనులకు వాడుకోవడం, పెత్తనం చలాయించడం చేస్తే.. పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని ఓ ఐఏఎస్ జంటకు తెలిసొచ్చింది. తమ పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లడానికి ఏకంగా స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఓ ఐఏఎస్ల జంటపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత చెరో రాష్ట్రానికి బదిలీ […]
ప్రభుత్వాలు స్త్రీలను ప్రోత్సహించేందుకు, వారిలో ధైర్యాన్ని నింపేందుకు, వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసేందుకు కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశ పెడుతుంటాయి. అలాంటి ఓ పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రేవేశ పెట్టారు. బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ సర్వీస్ అని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అలాంటి పథకాన్ని వాడుకునేందుకు ఓ యువకుడు విఫలయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయాడు. ఇదీ చదవండి: నల్లగా కనిపించేవి జీబ్రాలు అనుకుంటే.. మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినట్లే! వివరాల్లోకి వెళ్తే.. ఓ […]
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ మున్సిపల్ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: దక్షిణాదిపై కన్నేసిన కేజ్రీవాల్.. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర! ఈ ఎన్నికల్లో గనుక భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఆప్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని ఛాలెంజ్ విసిరారు. ఇక ఇటీవల ముగిసిన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ […]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 అందిస్తామంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. […]