ఈ రోజుల్లో చాలామంది యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి వారి అవసరాలను తీర్చుకునేందుకు ఎంతటి తప్పిదాలనైనా చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా ఒంటరిగా కనబడిన వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆపై దొరికినంత దోచుకుంటున్నారు.
ప్రయాణికులు ప్రయాణించే విమానం, రైల్, బస్సు ఇతర ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ కి తరుచూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తుంటాం. బాంబు డిస్పోజనల్ స్క్వాడ్ తనీఖీలు చేసి ఏం లేదని చెప్పిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా దారి తీస్తుంది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. తనతో చాన్నాళ్లు కాపురం చేసిన ప్రియుడు వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కక్ష పెంచుకుంది. అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది
బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన ప్రభుత్వం. దీనిపై కలగజేసుకున్న సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తేదీలోపు కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.
చాలామంది ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురై.. విచక్షణ కోల్పోతున్నారు. ఆ క్షణంలో ఎదుటివారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో పోలీసులపై మహిళలు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.
దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అనేక మంది చనిపోయిన సంగతి విదితమే. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్ ఘటనలు నింపిన విషాదాలు మరువక ముందే..
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు హత్యలు యావత్త్ భారతావని ఉలిక్కిపడేలా చేశాయి. జిమ్ లో ఏర్పడ్డ పరిచయం.. చనువుగా మారి.. 23 ఏళ్ల యువకుడు.. 42 ఏళ్ల మహిళను పాయింట్ గన్ రేంజ్లో ఆమెను తన ఇంటి వెలుపలే కాల్చి చంపి.. అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు
Rఈ మద్యకాలంలో పలు చోట్ల వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు కారణాల వల్ల ప్రమాదాలు సంభవించడంతో పైలట్లు సమయస్ఫూర్తితో ల్యాండింగ్ చేస్తున్నారు.