చిన్న మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మూవీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న తేజ్, ఆరు నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఫ్రెండ్స్తో కలసి సరదాగా చిల్ అవుతున్నాడు. అయితే తేజ్ పక్కన ఉన్న కుర్రాడు హైలెట్ అయ్యాడు.
ఈ రోజుల్లో ఎప్పుడు, ఏ సినిమా, ఎలా హిట్ అవుతుందనేది చెప్పలేం.. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. మరి కొన్ని సినిమాల విషయంలో ఊహించని షాక్ తగులుతుంది.
సినిమా చూసి అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఈ ‘సామజవరగమన’ ఛాన్స్ మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఇతనే అంటూ కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్, కాంట్రవర్సియల్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే.. నరేష్, పవిత్ర దంపతులే. ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఆ తర్వాత డేటింగ్లో ఉన్నారు.
పవిత్ర. పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన పేర్లలో ఒకటి.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడ అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత తెలుగు తెరపైకి తొంగి చూశారు. తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ముందుకు వచ్చారు.
పవిత్ర లోకేశ్. తెలుగు వారికి సుపరిచితమైన పేరు. సినిమాలతోనే కాదూ నరేష్తో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ నటించిన మళ్లీ పెళ్లి థియేటర్లలో సందడి చేస్తోంది. కన్నడ నుండి తెలుగులోకి అడుగుపెట్టిన పవిత్ర.. షూటింగ్ సమయంలోనే నరేష్తో ప్రేమలో పడింది. యంగ్ హీరోలకు తల్లి పాత్రలు పోషించి మంచి పెరు తెచ్చుకుంది. ఇప్పుడు..
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా మారు మోగుతోన్న పేర్లు నరేష్, పవిత్రా లోకేష్. వీరి రిలేషన్, మూడో భార్యతో నరేష్ గొడవలు తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరూ మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు..
సీనియర్ యాక్టర్ నరేష్-పవిత్రా లోకేష్ల జంట టాలీవుడ్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వపిత్రా లోకేష్ గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వివరాలు..
కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు తమ జంటకు ఎప్పుటికీ ఉంటాయని పవిత్రా లోకేష్ అన్నారు. నరేష్తో కలసి తాను నటించిన ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా టీజర్ రిలీజై మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇటీవల టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని చేపట్టిందీ చిత్ర బృందం. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రుధారులందరూ ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.