మనం గుడికి వెళ్లినపుడు కోరికలను దేవుడితో చెప్పుకుంటాం. అవి తీరిన వెంటనే మళ్లీ గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొందరు నిప్పుల మీద నడిచి, కొందరు తలనీలాలు దేవుడికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు శూలాలను నాలుకకు గుచ్చుకుని, కొందరు కాలినడకన కొండపైకి ఎక్కి మొక్కులు తీర్చుకుంటారు.
ప్రస్తుతం సమాజంలో దొంగతనాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. చూడటానికి చాలా డాబుగా కనిపిస్తారు. కానీ వారు చేసే పనులు మాత్రం నీచంగా ఉంటాయి. ఆ కోవకు చెందినదే ఈఘటన. కారులో వచ్చి మేకను దొంగిలించి, అక్కడి నుంచి నిమిషాల్లో వెళ్లి పోయారు సీసీ ఫుటేజ్ ద్వారా వారి చిల్లవ బుద్ధి బయటపడింది.
అక్రమ సంపాదన కోసం ఆరాపడే వారి సంఖ్య సమాజంలో బాగా పెరిగిపోయింది. అందుకే అడ్డదారుల్లో పరులు కష్టపడి సంపాదించి.. కూడబెట్టిన సొమ్మును దొంగిలిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే నోరు లేని మూగ జీవాలను సైతం చోరీ చేస్తుంటారు. దొంగిలించే సమయంలో వాటిపై కూర్రత్వం ప్రదర్శిస్తారు.
ఇకపై తెలంగాణలో సెల్ ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్లే అంటున్నారు పోలీసులు. దానికి కారణం సీఐడీ రంగంలోకి దిగడమే. ఇందుకు సంబంధించి కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో 'సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(CIER)'తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు దొంగలు షాక్ ఇచ్చారు. పీఎస్ఎల్ 2023 సీజన్ కోసం లాహోర్ లోని గడాఫీ మైదానంలో 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఆ 8 సీసీటీవీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
దొంగలు మళ్లీ పెట్రేగిపోతున్నారు. ఈ సారి ఏకంగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా షిర్డీ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసి.. మహిళల మెడలోని గొలుసులను కొట్టేశారు. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్నారు.
దొంగలు ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకంజవేయడం లేదు. రాజస్థాన్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ పైపు లైన్ ని కట్ చేసి దొంగిలించే ప్రయత్నం చేశారు.. అంతలోనే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి పారిపోయారు. అయితే ఆక్సీజన్ పై ఆధారపడిన 20 మంది నవజాతి శిశువుల పరిస్థితి అయోమయంగా మారడంతో వెంటనే […]
సాధారణంగా దొంగలు ఇళ్లల్లో చొరబడి బంగారం, డబ్బు ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం చూస్తూనే ఉంటాం. కొంత మంది ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచ్ కి తెగబడుతున్నారు. బిహార్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలో ఓ చెక్కెర కర్మాగారం కోసం ఏర్పాటు చేసిన రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ని మాయం చేశారు దొంగలు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపట్టగా ఓ […]
దొంగలు.. రాను రాను వీళ్లు చాలా తెలివిమీరిపోతున్నారు. సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారో? లేక స్వతహాగానే ఈ ఐడియాస్ వస్తునాయో తెలియదు. కానీ, వెలుగు చూస్తున్న దొంగతనం కేసులు చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిందే. గతంలో అంటే బంగారం, నగలు, డబ్బు, వస్తువులు వంటివి దోచేసేవారు. తర్వాత తర్వాత సెల్ఫోన్లు, గాడ్జెట్స్ కూడా దోచేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. గూడ్స్ ట్రైన్లో ఆయిల్ కొట్టేశారు. అది కూడా ట్రైన్ రన్నింగ్లో ఉండగా ఆ దొంగలు […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. నిత్యం ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలు పట్టపగలు కూడా బయటికి ఒంటరిగా రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మద్య దొంగలు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు, నగలు దోచుకోవడమే కాదు.. ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేస్తున్నారు.. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. తాజాగా […]