భారత దేశంలో కొంతకాలంగా క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి. దోపిడీలు, దొమ్మీల గురించి చెప్పనక్కరలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా క్రిమినల్స్ లో మార్పు రావడం లేదు.
ఇటీవల దేశ వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష నేతలు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు. సాధారణంగా బహిరంగ సభల్లో అప్పుడప్పుడు అపశృతులు డొల్లుతుంటాయి.. స్టేజ్ పై పరిమితికి మించిన ఎక్కడం వల్ల కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
పార్లమెంటు సభ్యుడిగా రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా తెరపైకి ఇప్పుడు మరో ఎంపీ కేసు హాట్ లాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ప్రముఖ భోజ్పురి నటి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శర, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదే.. అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణ వార్త జీర్ణించుకోక ముందే.. సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 న హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, తెలుగు ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సాహసాలకు […]
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక విషయాలపై చర్చలు జరిగాయి. మరికొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా నటుడు, ఎంపీ బీజేపీ నేత రవి కిషన్ మాట్లాడుతూ.. తాను జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. “జనాభా నియంత్రణ బిల్లు తీసుకు వచ్చినప్పుడే మనం విశ్వ గురువుల కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను […]
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సారి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదు. ఇక జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా మారాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేసీఆర్ గత రెండేళ్లుగా తన ప్రయత్నాలను పట్టాలెక్కించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి […]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు… ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ పై విడుదలైన బండి… తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బండి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ […]
విపక్షాల నిరసనల మధ్య ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను అనుసంధానం చేసే బిల్లును లోక్సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు – 2021 లోక్సభలో ఆమోదించబడింది. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC)తో ఆధార్ను లింక్ చేయాలని బిల్లు కోరింది. ఈ బిల్లును కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీఎస్పీ తదితర ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటర్ల జాబితాకు ఆధార్ను అనుసంధానం చేస్తే అది పౌరుల రాజ్యాంగ హక్కులను, వారి గోప్యత హక్కును […]
గత కొన్ని నెలలుగా పలు అంశాలపై కేంద్రం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించాలంటూ కేంద్రం జూన్ నెల మొదటివారంలో ట్విటర్కు తుది నోటీసు జారీ చేసింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖుల వ్యక్తిగత ఖాతాల నుంచి వెరిఫికేషన్ మార్క్ ‘బ్లూ టిక్’ తొలగించిన ట్విటర్ విమర్శలు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం ట్విటర్కు మరో నోటీసు […]