షాదీ అయినా, బారసాల అయినా ఆడవాళ్లు చీరలు, నగలు ముచ్చట్లు పెట్టుకున్నట్లు, మగవాళ్లంతా మందు పార్టీ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మద్యం ప్రియులు అయితే రోజుకో పెగ్గు వేసుకోందే నిద్ర పట్టదు. కొంత మందికి వీకెండ్స్తో ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.
మద్యం లేనిదే మందు బాబులకు నిద్ర పట్టదు. పొద్దు ఎక్కదు.. తెల్లారదు. తెల్లార్లు షాప్ తెరవాలే కానీ.. బార్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. భీభత్సంగా తాగే్స్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మద్యం ప్రియులకు శుభవార్త లాంటి కబురు వచ్చింది.
మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్. ధరలు పెరుగుతున్నాయనుకుంటారా.. అలాంటిదేమీ లేదు కానీ నగరంలో ఓ రోజు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర్య దినోత్సవాలు ఏమీ లేవు కదా అని భావిస్తున్నారా.. అయితే ఎందుకు దుకాణాలు బంద్ అవుతున్నాయో ఈ వార్తపై ఓ లుక్ వేయండి
ఇటీవల మద్యం అమ్మకాల్లో పలు రాష్ట్రాల్లో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో దోహపడుతుంటాయి. మద్యం ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలో పలు పథకాలు కూడా అమలు చేస్తుంటారు.
రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక సందర్భాల సందర్భంగా మందు షాపులు మూసేస్తుంటారు. ఇక తాజాగా రానున్న రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎందుకు.. ఎక్కడ ఇది అమల్లోకి వస్తుంది అంటే..
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పాత బ్రాండ్లు పూర్తిగా బంద్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. బూమ్, బూమ్.. ప్రెసిడెంట్ మెడల్ వంటి బ్రాండ్లే ప్రస్తుతం ఏపీలో దొరుకుతున్నాయి. ఈ బ్రాండ్ల విషయంలో ఏపీ మందు ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్ముతున్న బ్రాండ్లు అంత రుచిగా లేవని, నాశిరకంగా ఉన్నాయని వారు అంటున్నారు. […]
తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేదాన్ని అమలు చేస్తామంటూ 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 151 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్నా మద్య నిషేదం విషయంలో ఎక్కడి గొంగళి అక్కడ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దశల వారీగా […]
గత మూడేళ్ల నుంచి ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటిలాగా డబ్బులను తమ వెంట తీసుకెళ్లే వారు చాలా అరుదనే చెప్పాలి. దాదాపు ప్రతి ఒక్కరు డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం షాపుకు వెళ్దామనుకున్న ప్రతిసారీ డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లినవారికి ఇది మరీ ఇబ్బందికరంగా మారింది. ఈ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలో ఈ పండగ సందడి కాస్తా ఎక్కువగానే ఉంటాదని చెప్పాలి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు పట్టణాల్లో, దూర ప్రాంతాల్లో నివసించే వాళ్లు సొంత ఊర్లకి భారీగా తరలి వెళ్లారు. ఈ సంక్రాంతి పండగ ప్రజలకు సంతోషాన్ని ఇస్తే.. ఏపీ ప్రభుత్వానికి మాత్రం భారీగా ఖజానా నింపిందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా ఏపీలో మద్యం అమ్మకాలు రికార్టు […]
ప్రతీ ఏటా లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా మద్యం ప్రియులు తమ ఉనికిని చాటుకున్నారు. పాత రికార్డులను చెరిపి కొత్త రికార్డులను సృష్టించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు వేల కోట్ల రూపాయలకు చేరాయి. దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటిలాగే రికార్డులను నెలకొల్పాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా 500 కోట్ల రూపాయలకు పైగా […]