ఈ యువకుడి పేరు వంశీ. గత కొంత కాలంగా పెళ్లైన మహిళలో తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. వీరి వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతున్న తెలుస్తుంది. కట్ చేస్తే.. ఊహించని ఘటన చోటు చేసుకుంది.
డబ్బుకు లోకం దాసోహం అంటారు.. ఈ మద్య కాలంలో డబ్బుకి ఇచ్చే విలువు మనుషులకు ఇవ్వడం లేదు. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలను కూడా లేక్కచేయడంలేదు. సొంతవాళ్లనే దారుణంగా మోసం చేస్తున్నారు.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనుకోని ప్రమాదాలు అయితే.. కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. మరికొన్ని ప్రకృతి విపత్తుల వల్ల జరుగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రజలు వైద్యులను కనిపించే దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అలానే వైద్యులు కూడా రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. కొందరు వైద్యులు మాత్రం వృతిలో నిర్లక్ష్యంగా ఉంటూ రోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది.
వింత సంఘటనలు జరిగిన వెంటనే దేవుడు మహిమో అని లేదా ‘కాలజ్ఞానం’లో బ్రహ్మం చెప్పినట్లే జరుగుతోందని పలువురు చర్చించుకుంటారు. అలాగే పశువులు, మనుషులు వింతగా జన్మించినప్పుడు కూడా ఇదే మాటలు వినిపిస్తుంటాయి. తాజాగా ఇటువంటి వింత సంఘటనే చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు కలచివేస్తున్నాయి. ఏ క్షణంలో గుండెపోటుతో చనిపోతామో అన్న భయం ప్రజలకు పట్టుకుంది. గత రెండు నెలల నుంచి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటు మరణ వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా.. ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆదర్శ దాంపత్య జీవితాన్ని నిదర్శనం ఈ శ్రీరామ నవమి పర్వదినం. ఇలాంటి వేడుక రోజున ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. భార్యపై అనుమానంతో భర్త అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టాడు.
ఈమధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అయ్యారు. తాజాగా జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసి పడ్డాయి
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరుసగా గుండెపోటు మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించడం ఎవరి తరం కాదు.. ఈ భూలకంలో తనకు బదులుగా ఆ భగవంతుడు అమ్మను సృష్టించారని అంటారు. నవమాసాలు కనీ పెంచే తల్లి పిల్లల ఏ చిన్న ఇబ్బంది వచ్చినా విలవిలాడిపోతుంది. తన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటుంది.