బస్సు చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్కు పరుగులు తీస్తోంది. ఎక్కిన ప్రయాణీకులు లగేజీ సర్దుకుంటుండగా.. మరికొంత మంది నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఏదో అలజడి. ఏమైందో ఏమో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది.
దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అనేక మంది చనిపోయిన సంగతి విదితమే. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్ ఘటనలు నింపిన విషాదాలు మరువక ముందే..
ఇటీవల కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేశాయి. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి విదితమే.
దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నెలలో తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు అగ్నిప్రమాదానికి గురైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదం మొన ఒడిశాలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇలా నాలుగుసార్లు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఒక వ్యక్తి అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 25 మంది మంటల్లో సజీవంగా దహనమయ్యారు. మిగతా ప్రయాణికులను చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో.. ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురైనారు. ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.