కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల మోదీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యలపై సూరత్ రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావాలు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఓ పరువు నష్టం కేసులో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్ లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమెదు అయ్యింది.
2023, మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
సమాజంలో ఎన్నో జంటలు అన్యోన్యంగా కలసి జీవిస్తుంటే..కొందరు దంపతులు మాత్రం మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో వారు ఒకరిపై మరొకరు పరువు నష్ట దావా కూడా వేస్తుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు వేస్తుంటారు. ఇలా తమ మాజీ భార్యలపై, భర్తలపై పరువు నష్ట దావా వేసిన నటీ, నటులు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ నటుడు కూడా తన మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా లోక్ సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో మోదీకి సంబంధించి మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి.. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ ఎంపీ పదవి కోల్పోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వివరాలు..
నటుడు నరేష్ గురించి ప్రస్తావన రాగానే పవిత్రా లోకేష్ పేరు కూడా ఆటోమేటిక్ గా బయటకొస్తుంది. గత కొంతకాలం నుంచి కలిసే ఉంటున్న వీరిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. ఈ విషయమై నరేష్-పవిత్ర స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఈ ట్రోలింగ్ ని ఆపాలని.. వీరిద్దరూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తూ, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి […]
టీడీపీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్లో ఉన్న ఫామ్హౌస్ను కొనుగోలు చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరలయిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1600 కోట్లతో బ్రాహ్మణి ఫామ్హౌస్ కొనుగోలు చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే ఈ వార్తలని టీడీపీ ఖండించింది. అవన్ని ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. ఈ వివాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగిన వారిపై […]
ప్రముఖ హాలీవుడ్ హీరో, హీరోయిన్లు, మాజీ భార్యాభర్తలు జానీ డెప్, అంబర్ హెర్డ్లు ప్రేమగా కలుసున్న రోజులకంటే.. విడిపోయి గొడవపడ్డ రోజులే ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లు మాత్రమే కలిసున్నారు. అప్పుడు కూడా ఏదో ఒక వివాదంతోనే రోజులు గడిపారు. 2015లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి వీరి మధ్య గొడవలు ఆగలేదు. 2018 డిసెంబర్లో అంబర్ తనను తాను ‘‘ గృహహింసకు బలైన ఓ […]