సినిమా అంటే కోట్లలో జరిగే ఒక వ్యాపారం. ఇక్కడ మేకర్స్ నాయకులతో ఎంత బాగుంటే.. బిజినెస్ అంత బాగుంటది. కానీ.., ఏపీలో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అధికార పార్టీని లెక్కచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో కదలికలు మొదలయ్యాయి. పార్టీ తరపున టికెట్ కేటాయింపులపై దృష్టి సారిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించేదుకు ముందుకు వస్తారు. ఓటర్లను ఆకర్షితులను గావించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్. సేవే ప్రాధాన్యంగా చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర ధారులు. వితంతు, వృద్ధాప్య వంటి పింఛన్ల కోసం గంటల తరబడి
సాకే భారతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయికి ఎదిగిన గొప్ప మహిళ. అలాంటి ఆమెకు జగన్ సర్కార్ అండగా నిలిచింది.
ప్రజా పథకాలను లబ్దిదారులకు అందించేందుకు విశేష కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం. ప్రతి నెలా సమీక్షలు జరిపి.. తదుపరి నెలల్లో జరగాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన పథకాలపై చర్చలు జరుపుతుంది అధికార వర్గం.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుంభ వృష్టిగా వానలు దంచికొట్టాయి. నగరాలన్నీ జలమయమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది.
రాజధాని అమరావతిలో పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. ఇవాళ పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి తొలి ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందించారు.
‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’అన్న మాటకు అక్షర సత్యం సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలిపనులకు వెళుతూ పిహెచ్డి చేసిన మట్టిలో మాణిక్యమే ఈ భారతి.
గతంలో ప్రజలకు ఏ సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలంటే క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చేది. పథకానికి అర్హులై లబ్ది పొందే సమయానికి పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ..