గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు.. ఇంతలో
సామాజిక మాధ్యమాలు, ఇతర యాప్స్లో మన ఫోటోలు పోస్టింగ్ చేయడం ఆలస్యం.. సైబర్ నేరగాళ్లు.. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారు. ఇక డబ్బుల కోసం వేధిస్తూ.. వీటిని కుటుంబ సభ్యులతో పాటు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్ష్లలు డిమాండ్ చేస్తూ ఉంటారు. వీరి ఆగడాలకు అంతు ఉండదు. టార్గెట్ చేసిన వారిని నిద్ర కూడా పోనియ్యురు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో.. అమరావతి ప్రాంత ప్రజల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఒక్క నిర్ణయంతో నేడు అక్కడ జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ వివరాలు..