ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు.
ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని హత్య కలకలం రేపింది. రోజు మాదిరిగానే దారి వెంట పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొండ చరియలు విరిగిపడటంతో అందరు చూస్తుండగానే భవనాలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతానికి తరలించారు.
మనదేశంలో కొన్ని దేవాలయాలు అద్భుతాలకు నిలయాలు. అలాగే ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బన్షీ నారాయణ్ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి కేవలం రక్షా బంధన్ పండుగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటో, ప్రత్యేకతలేంటో మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ క్రమంలో వారి సత్తా కూడా బయటికి వస్తుంది. విద్య వ్యక్తిని శక్తిగా మార్చుతుంది. లక్ష్యాన్ని చేరాలని గట్టి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చు. పట్టుదల, సాధించాలనే కసి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏదీ ఆపలేదు.
సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పాలా కాపాడుతున్నారు. రాత్రి, పగలు కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం పెద్దలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను చాలా కేర్లెస్ చేస్తున్నారు. పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను పంచుకుని అనుభవిస్తూ.. వారిని ఇంటినుండి గెంటివేస్తున్నారు.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.