ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికి 300 మంది చనిపోయినట్లు సమాచారం. అసలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే?
శుక్రవారం సాయంత్రం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికి 280 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రపంచ దేశాల అధినేతలు సైతం స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోడి సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత చాలా మంది కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హిస్టరీ తెలుసుకోవాడనికి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అసలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు: