ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా మరణించారు. అయితే తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న 151 మృతదేహాలను సిబ్బంది బయటకు తీసినట్లు ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రకటనలో తెలిపారు.
నిత్యం వేల మందితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఇండియన్ రైల్వే, అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలతో ఆందోళన కలుగజేస్తుంది. ఇదే సమయంలో సమర్ధవంతమైన మంత్రి ఉన్నప్పుడు రైలు ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలు, ప్రమాదాలు జరిగినపుడు స్పందించిన తీరు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
ఒడిశాలోని బాలాషోర్లో జరిగిన రైళ్ల దుర్ఘటనలో ఇప్పటి వరకు 290 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఇంతటి విపత్తు జరిగిన సంగతి విదితమే. అయితే ప్రమాదానికి కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక పక్క ఒడిశా రైలు ప్రమాదంతో దేశమంతా విచారంలో ఉంటే హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ చిన్న పొరపాటు చేశారు. దీంతో నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తాను చేసిన పొరపాటును సరిచేసుకుని క్షమాపణలు చెప్పారు.
నిన్న ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలుకు చోటుచేసుకున్న ప్రమాదంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంలో 280కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికి 300 మంది చనిపోయినట్లు సమాచారం. అసలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే?
కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వెనుక కారణాలు ఏంటీ అని ప్రజలు అవాక్కయిపోతున్నారు. మెుదటగా ప్రమాదం ఎలా జరిగింది. ఏ రైలును ఏరైలు ఢీకొట్టింది.. అని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం వెనుక సాంకేతిక లోపం వల్ల జరిగిందా? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనేది తెలియదు గానీ ఒకే ఒక్క లోపం కారణంగా ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెయ్యి మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. ఆ లోపం ఏమిటి? అదొక్కటి ఉండి ఉంటే ఈ ప్రమాదం జరగకపోదునా?