అరగంటపాటు ఏకధాటితో కురిసిన పిడుగుల వానకు ప్రజలు భయపడిపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వేల పిడుగులు పడటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఒక మనిషి ప్రైవేటు కంపెనీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగంలో చేరాలంటే ఖచ్చితంగా చదువు ఉండాల్సిందే. దానికి సర్టిఫికెట్ రుజువు ఉండాలి. సర్టిఫికెట్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగం కోసం అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. చదవకపోయినా పెద్ద కాలేజ్ లో చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు తెచ్చేసుకుని ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు. దీని కోసం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే సంస్థలకు భారీగా ముట్టజెప్తున్నారు. తాజాగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బట్టబయలైంది.
ఓ పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడి, విశ్వాసాన్ని చాటుకుంది. ఇంతకీ ఆ శునకం ఎలా ఆ కుటుంబాన్ని కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యవసాయం చేస్తుంటే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. లాభాలు రాకపోయినా తినడానికి నాలుగు గింజలు పండించుకుందామన్న ఆశతో దాన్నే కొనసాగిస్తుంటారు. ఈ భాధలు కంటే.. తమ పొలంలో బంగారం బావో.. పెట్రోల్ బావో పడితే ఎంత బాగుంటుందో అని అనేక సందర్భాల్లో అనుకునే ఉంటారు. అలా ఈ రైతు అనుకున్నాడో లేదో.. కానీ, ఆయన పొలంలో మాత్రం పసిడి ఉందని ప్రచారం జరుగుతోంది.
రాజుల కాలంలో గూఢచర్యం కోసం పావురాలను ఉపయోగించేవారని పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. శాంతి ధూతలుగా పిలిచే పావురాలను వందల కిలోమీటర్ల దూరంలోని కొత్త ప్రదేశాల్లో వదిలినా అవి తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకోగలవట. అందువల్ల.. శత్రు దేశపు రహస్యాలను తెలుసుకునేందుకు వీటిని ఉపయోగించేవారని చరిత్ర పుటల్లో ఉంది.
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో ఈ గొడవలు చిలికి చిలికి గాలివానా తుపాన్ లా మారినట్లు పెద్ద ఘర్షణకు దారి తీస్తున్నాయి. అలానే గొడవల కారణంగా దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో గత కొన్ని రోజుల నుంచి ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు ఇంటర్ అమ్మాయిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. మహిళలు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కొంత మంది వారిని చిన్పచూపు చూడటం.. దుర్భాషలాడటం.. చేయి చేసుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
హాయిగా సాగిపోతున్న కాపురం. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని బలిగొన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొలేక ఓ వ్యక్తి అందమైన భార్యను, బంగారం లాంటి పాపను బలితీసుకున్నాడు. ఆ తర్వాత..