వ్యవసాయ రంగ సంబంధిత ఉద్యోగాలు చేయాలని కలలు కనే నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్, పదో తరగతి అర్హతతో వ్యవసాయ రంగానికి సంబంధించి పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వ్యవసాయ ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆడిటర్, ప్రోగ్రామర్, కంటెంట్ రైటర్ కమ్ జర్నలిస్ట్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బీ.టెక్, ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతలతో 27 రకాల పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి? జీతం ఎంత? ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం.
జీతం: రూ. 67,700/- నుంచి 2,08,700/- వరకూ