మీరు బీటెక్ పూర్తి చేశారా? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో రూ. 56 వేల జీతం ఇచ్చే ఉద్యోగం మీ కోసం ఎదురుచూస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి జీతంతో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే ఇళ్లు గడవడం కష్టంగా మారింది. అయితే ఇద్దరూ ఉద్యోగాలు, పనులకు వెళ్లిపోతే చిన్న పిల్లలు, పెద్దవారిని చూసే వారుండరు. కాబట్టి.. మహిళలు ఇంటి వద్దనే ఉండిపోతున్నారు. అయితే సొంత గ్రామం, ఊరిలో ఉంటూనే చేసుకునే ఉద్యోగాలు దొరికితే.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలైతే..?
పోలీసు అభ్యర్థులకు అలర్ట్. ఈవెంట్స్ నిర్వహణ విషయంలో పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ఏంటంటే..!
క్రీడల్లో రాణించినవారికి ప్రభుత్వాలు భారీ ఎత్తున నజరానాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నాయి. గతంలో పీవీ సింధు ఒలంపిక్ పతకం సాధించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమె భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బాక్సర్ నిఖత్ జరీన్కు కూడా భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు..
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 78 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, రక్షణ శాఖ, రైల్వే శాఖ, హోమ్ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే శాఖలో అకౌంటింగ్ కోసం 2.93 లక్షల ఖాళీలు, డిఫెన్స్ లో 2.64 లక్షల ఖాళీలు, […]
వ్యవసాయ రంగ సంబంధిత ఉద్యోగాలు చేయాలని కలలు కనే నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్, పదో తరగతి అర్హతతో వ్యవసాయ రంగానికి సంబంధించి పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వ్యవసాయ ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆడిటర్, ప్రోగ్రామర్, కంటెంట్ రైటర్ కమ్ జర్నలిస్ట్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ […]
సుప్రీం కోర్టులో ఎక్స్ క్యాడర్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 01.12.2022 నాటికి కొన్ని కండిషన్స్ కి అనుగుణంగా అర్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఎక్స్ క్యాడర్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ గా నియమిస్తారు. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్స్) ని రిక్రూట్ చేయనున్నారు. డైరెక్ట్ గా రిక్రూట్ చేయనున్నారు. మరి సుప్రీం […]
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద పని చేసే తొమ్మిది యూనిట్లలో ఒకటైన బ్యాంక్ నోట్ ప్రెస్ సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు నోట్ల డిజైనింగ్, బ్యాంకు నోట్లు మరియు సెక్యూరిటీ ఇంకులు మొదలైనవి తయారు చేసే ఈ ఎస్పీఎంపిసిఐఎల్ కంపెనీ ఢిల్లీలో ఉంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేసే ఈ […]
దేశంలో ఒకప్పుడు లింగమార్పిడి చేసుకున్న వారికి సమాజంలో ఎలాంటి గౌరవం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. గతంలో వారికి ఎలాంటి గుర్తింపు.. సౌకర్యాలు ఉండేవి కావు. ఈ క్రమంలో తాము సమాజంలో మనుషులమే అంటూ పోరాటాలు చేస్తూ వస్తున్నారు ట్రాన్స్ జెండర్లు. ఇటీవల ట్రాన్స్ జెండర్ల కోసం కష్టాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి.. సమాజంలో వారికి ఒక గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మద్య ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లీనిక్ ఏర్పాటు చేసింది […]