ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు. తమలా తమ పిల్లలు కష్టపడకూడదని కష్టమైనా సరే ఉన్నత చదువులు చదివించారు. ఉద్యోగం కోసం నగరానికి పంపించారు. చేతికంది వచ్చిన పిల్లలను చూసి మురిసిపోయేలోపు తండ్రుల చేతులతో తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. పొలం దున్ని, కూలి పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు క్యూనెట్ లో ఉద్యోగం అంటే పెట్టుబడి పెట్టామని లబోదిబోమంటున్నారు మృతుల తల్లిదండ్రులు.
తెరపై కనిపించేంత గొప్పగా ఉండవు సెలబ్రిటీల జీవితాలు. వారికి కూడా అనేక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమంత, శృతి హాసన్, నయనతార ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. తాజాగా సీరియల్ నటి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కనీసం తిండి కూడా తినలేకపోతోంది. ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో కూడా డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు. ఆ నటి ఎవరంటే?
ఒక యువకుడు ఒక యువతిని బలవంతంగా కారు ఎక్కించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షర్టు పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. మరి అమ్మాయిని వాళ్ళు ఏం అడిగారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది?
2024 ఎన్నికల్లో టీడీపీ జోరు ఖాయమా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని అంటున్నారు.
విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
ఒక్కరోజులో బంగారం భారీగా పెరిగిపోయింది. రికార్డు స్థాయిలో బంగారం ధర పలుకుతోంది. వెండి ధరలు కూడా బంగారం లానే పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
హీరోగా, విలన్ గా, హాస్యనటుడిగా, విలక్షణ నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు పుట్టిన రోజు ఈరోజు. ఈ మార్చి 19తో ఆయన 71వ ఏటలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా ఫెయిలయ్యానని ఎప్పుడూ సిగ్గుపడలేదని, విలన్ గా చేయడం పట్ల బాధపడలేదని అన్నారు. డబ్బు పోయిందని ఏనాడూ బాధపడలేదని వెల్లడించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం చేశారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి నుంచి ఈనాటికీ అది ఒక మాయని మచ్చలా ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవిని సోదరుడిగా భావించి ఆయనతో కలవడం.. సొంత అన్నలా చిరంజీవి పట్ల ప్రేమను కురిపించడం వంటి సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఆనాటి సంఘటనలను ఏదో ఒక సమయంలో తెరపైకి తెస్తుంటారు. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అలానే మా ఎలక్షన్స్ సమయంలో చిరు వర్గం, మోహన్ బాబు వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి విబేధాలు చోటు చేసుకున్న విషయంపై కూడా స్పందించారు. చిరంజీవి విషయంలో ఇప్పటికీ ఆ పెయిన్ ఉందని అన్నారు.