ఇది వరకే ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 56 వేల జీతం అనే నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకోలేదని బాధపడేవారికి మరోసారి అవకాశం కల్పించారు. మరి వెంటనే అప్లై చేసుకోండి.
8వ తరగతి పాసయ్యారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. డ్రైవింగ్ వచ్చిన వారికి కూడా జాబ్ వేకెన్సీ ఉంది. నెలకు రూ. 19 వేల నుంచి రూ. 63 వేల వరకూ జీతం ఇస్తారు.
ఇంటర్ పాసయ్యారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే. అనుభవం లేకున్నా గానీ ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 56 వేలు జీతం పొందే సువర్ణావకాశం. వెంటనే అప్లై చేసుకోండి.
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. లక్ష 78 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం.
ఏపీఎస్ ఆర్టీసీలో పని చేసిన ఉద్యోగుల పిల్లలకు జాబ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కారుణ్య నియామకాల భర్తీ చేపట్టింది. ఏ ఏ పోస్టులను భర్తీ చేయనుందంటే?
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితంగా బీటెక్ చదివే అవకాశాన్ని కల్పించడంతో పాటు కోర్సు పూర్తయ్యాక జాబ్ కూడా ఇస్తుంది. నెలకు రూ. లక్ష జీతాన్ని కూడా ఇస్తుంది.
డిగ్రీ, డిప్లొమా పూర్తి చేశారా? అయితే ఈ బ్యాంకు ఉద్యోగం మీ కోసమే. తెలుగు వస్తే చాలు. అనుభవం లేకపోయినా బ్యాంకులో క్లర్క్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులు.