నేటి కాలంలో కొందరు మహిళలు చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. భర్త కొత్తచీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదనే కారణాలతో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. అయితే తమిళనాడులో కొత్తగా పెళ్లైన పెళ్లికూతురు భర్త ఇంట్లో బాత్ రూం లేదని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇది కూాడా చదవండి: Kadapa: CM జగన్ సొంత జిల్లాలో దారుణం! బాలికపై 10 మంది అత్యాచారం!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని కడలూరు జిల్లా అరిసిపెరియంకుప్పం గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన రమ్యకు కార్తికేయ అనే యువకుడితో గత నెల 9న వివాహం జరిగింది. భర్త ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో వేరే ఇంటికి మారిపోదమని భార్య భర్తు పలుమార్లు చెప్పింది. ఇక ఇదే విషయమై ఇద్దరి మద్య కాస్త వివాదం కూడా నడిచింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.