శ్రీ కాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హై స్పీడ్గా వస్తున్న ఓ కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అతివేగం.. నిర్లక్ష్యం కారణంగా చాలా ప్రమాదాలు నెలకొంటున్నాయి. ప్రమాదంలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోతుండగా.. మరికొందరు అవయవాలను కోల్పోతున్నారు. అతివేగం వల్ల చాలామంది అక్కడికక్కడే మృతి చెందుతున్నారు. మృతుల కుటుంబసభ్యులు ఆవేదనతో రోదిస్తున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విషాదం చోటుచేసుకుంది. లారీని అతివేగంతో ఓ కారు గట్టిగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని కారు అతివేగంతో వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. తిరుమల నుండి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు విజయవాడకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం జరినప్పుడు కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా ప్రమాదంలో గాయపడిన వారిని అంబులోన్స్లో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.