కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు.
ఈ మధ్య దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
మళ్లీ వానల జోరు కొనసాగనున్నది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతో ఆ బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. ఇక దంపతుల్లో ఒకరు లేకపోయినా.. దాంపత్య జీవితం బోసిపోయినట్లు ఉంటుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే తండ్రి లేకపోయినా.. తల్లి ఇంటిని లాక్కురాగలదు.
తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే.
ఆదర్శ దంపతులుగా ఉండాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇతర వ్యక్తులపై వ్యామోహంతో చేయరాని తప్పులు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రజల కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టి.. వాటిని అమలు పరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలితాలు అందేలా పాటుపడుతున్నారు.