టీమిండియా అండర్ 19 అమ్మాయిలు మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించారు. పురుషల క్రికెట్లోనూ కూడా తొలి సారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ను మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియానే కైవసం చేసుకుంది. ఇప్పుడు అండర్ 19 మహిళల క్రికెట్లో ప్రవేశ పెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ను షఫాలీ వర్మ కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంతో ఇండియన్ అండర్ […]
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే మన వాళ్లు కచ్చితంగా ఉంటారు. జస్ట్ ఉన్నారంటే ఉండటం కాకుండా ప్రతి రంగంలోనూ డామినేషన్ చూపిస్తుంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలకు సీఈఓలు ఉన్నది మనవాళ్లే. అది మన రేంజ్. ఇప్పుడు విదేశీ క్రికెట్ జట్లలోనూ మన అమ్మాయిలు డామినేషన్ చూపిస్తున్నారు. తాజాగా అమెరికా జట్టు ఫొటో రిలీజ్ చేయగా.. ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా […]
వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్(వైస్ కెప్టెన్) కీలక పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్ల్లో సత్తా చాటి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా ఈ యువ అతగాడికికు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ […]
అధికారుల అత్యుత్సాహం, అవగాహన లేనితనంతో కొన్నిసార్లు ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలోనే టీమిండియా యువ క్రికెటర్లు, అండర్19 వరల్డ్ కప్ హీరోలు ఎయిర్పోర్టులో తీవ్ర అవమానం ఎదుర్కొవాల్సి వచ్చింది. వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని యువ భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టే క్రమంలో యువ భారత జట్టుకు కొంత ఇబ్బంది ఎదురైంది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత […]
వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్19 ప్రపంచ కప్ను టీమిండియా గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో బీసీసీఐ అండర్19 జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనుంది. సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనుంది. దీంతో ఆ జట్టులో భాగస్వామి, భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ రూ.40 లక్షల క్యాష్ రివార్డు లభించనుంది. కాగా […]
వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్19 ప్రపంచ కప్ను భారత జట్టు కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. యష్ ధుల్ కెప్టెన్గా, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా టీమిండియా ఐదోసారి అండర్ 19 వరల్డ్ కప్ను ముద్దాడింది. ఈ అద్భుత విజయంలో తెలుగు తేజం షేక్ రషీద్ పాత్ర చాలా ఉంది. ప్రపంచ కప్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో రషీద్ కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్లలో అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ రెండు మ్యాచ్లలో […]
అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా రికార్డు సృష్టించింది. ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా.. ఐదోసారి టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ జైత్రయాత్ర మహమ్మద్ కైఫ్ కెప్టెన్సీ నుంచి మొదలైంది. 🏆 2000 🏆2008 🏆2012 🏆2018 🏆2022 India U19 – The FIVE-TIME World […]
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో భారత కుర్రాళ్లు తలపడనున్నారు. ఈ మెగా ఫైనల్కు ముందు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్లతో వీడియో కాల్లో మాట్లాడి, వారికి పలు సుచనలు అందించాడు. 2008లో కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అండర్-19 ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్-19 జట్టు సభ్యులు కౌశల్ తాంబే, రవ్జర్ధన్ హంగర్గేకర్ విరాట్ కోహ్లీతో వీడియో […]
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్కు చేరింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఘన విజయం సాధించింది యష్ ధుల్ సేన. శనివారం ఇంగ్లండ్తో ఫైనల్లో తలపడనుంది. కాగా ఆసీస్తో జరిగిన సెమీస్లో టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సెంచరీతో చెలరేగి భారత్ భారీ స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. అతనికి గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ కూడా తోడైయ్యాడు. ఇద్దరు కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. ఆసీస్ ముందు 291 పరుగుల […]
అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీస్లో భారత్ కుర్రాళ్లు భారీ విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగో సారి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టారు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. కెప్టెన్ యష్ ధుల్(110) సెంచరీతో, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(94) పరుగులతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 290 పరుగుల […]