భారత్ కలియుగ దేవంగా కొలిచేది వెంకటేశ్వర స్వామిని. ఆ ఏడు కొండల వాడు కొలువైన ప్రాంతం తిరుపతి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ దేవాలయం చుట్టూ అనేక ప్రసిద్ధగాంచిన కట్టడాలు ఉన్నాయి.
తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు రోజు తిరుమలకు వస్తుంటారు. కొందరు బస్సులు, సొంత వాహనాల ద్వారా కొండ మీదకు వెళ్లి దేవ దేవుణ్ణి కొలుస్తారు.
తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అక్కడ నుండి మెట్ల మార్గంగా గానీ లేదా రోడ్డు మార్గం ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. తిరుమల ఘాటు రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాస్త అప్రమత్తంగా ఉన్నా సరే అక్కడ ప్రమాదాలు సంభవించే అవకాశాలెక్కువ. తాజాగా..
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో మరోసారి భద్రతా వైపల్యం బయట పడింది. నిఘా వర్గాల కళ్లు గప్పి సీక్రెట్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన ఓ భక్తురాలు, ఆలయ విమాన గోపురాన్ని తన ఫోన్లో చిత్రీకరించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీవారిని రోజుకు 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు భూరి విరాళాలను అందిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు భూరి విరాళాన్ని అందించారు.
సినిమాలు, సీరియల్స్ నటీనటులంతా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సందడి చేస్తున్నారు. వ్యూస్, ప్రమోషన్ల ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి ఏ వీడియో పడితే ఆ వీడియో చేస్తున్నారు. తాజాగా ఓ నటి తిరుపతి వెళ్లగా.. చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని తన యూట్యూబ్ ఖాతాలో వెల్లడించింది.
తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో తిరుపతి నుండి తిరుమలకు వెళుతున్న బస్సు ఓ పిట్టగోడను ఢీ కొట్టింది. డీవైడర్ ను ధాటి గోడను బలంగా ఢీ కొట్టింది.
సినీ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు ఇండ్రస్టీలో తెలియని వారుండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటారు. మా ఎన్నికలు నుండి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూపొందిన పరి అనే ప్రైవేట్ ఆల్చమ్పై ఫిర్యాదు చేయడం వరకు పరిశ్రమ బయట, లోపల ఆమె పేరు మారుమోగుతూనే ఉంది. అవే కాకుండా పిల్లలను అక్రమంగా దత్తత తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె […]
ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మన పురణాలు, హైందవ సంస్కృతి.. వంటి వాటి గురించి ఎంతో సింపుల్గా.. సామాన్యులకు కూడా అర్థం అయ్యే రీతిలో వివరిస్తూ.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో చాగంటి కోటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమయ్యింది. అది ఏంటంటే.. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి […]
దేశంలోని ఆలయాల్లో.. అత్యధిక ఆదాయం వచ్చే గుడి ఏది అంటే టక్కున వినిపించే సమాధానం.. తిరుమల తిరుపతి దేవస్థానం. అవును.. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దేవుడు తమ కోర్కెలు తీర్చినందుకు కృతజ్ఞతగా.. తమకు చేతనైనంత మొత్తాన్ని హుండీలో సమర్పించి వెళ్తారు. ఈ నేపథ్యంలో తిరుమల హుండీ ఆదాయం.. రోజుకు కోట్లలో ఉంటుంది. ఈ క్రమంలో తిరుపతి దేవస్థానం.. నయా రికార్డుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. తిరుమల హుండీ […]