టీచర్లు పాఠశాలలకు సరిగా హాజరు కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగేలా వ్యవహరించే వారి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం సెలవులో ఉంటున్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల పలు చోట్లు పాఠశాల విద్యార్థులతో పనులు చేయిస్తున్న టీచర్ల బాగోతాలు బయటపడుతున్నాయి. విద్యతో విజ్ఞానాన్ని అందించే గురువులను దేవుళ్లతో పోల్చుతుంటారు.. కానీ ఈ మద్య కొంతమంది గురువు స్థానానికి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ మద్య కొంతమంది గురువులు డబ్బుకు కక్కుర్తి పడి పరీక్షా పేపర్లు లీక్ చేయడం.. మాస్ కాపీయింగ్ ని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయడం వల్లో కష్టపడి చదివే విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త బండ్లపల్లి మదన మోహన్ రెడ్డి. ఇక ఇప్పటికే మదన మోహన్ రెడ్డి పలువురు నాయకులను, విద్యావేత్తలను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.
ప్రతీ ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడంటే టీచర్ అని, సార్ అని, మాస్టర్ అని అంటున్నారు గానీ ఒకప్పుడు గురువు గారు అనే సంబోధించేవారు. గురు, శిష్యుల మధ్య ఉండే సంబంధం ఎంత గొప్పగా ఉండేదో తెలిపే శ్లోకమే ఈ ‘ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే […]
సరిగ్గా చదవకపోయినా.. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినా.. క్రమశిక్షణతో మెలగకపోయినా.. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం సామాన్యం. అలా ఉంటేనే విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉన్నత స్థాయికి వెళ్తారు. కానీ.. ఇదేంత దారుణమో చూడండి.. పరీక్షల్లో మార్కులు సరిగా వేయలేదని ఏకంగా ఉపాధ్యాయులనే పాఠశాల విద్యార్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ వింత, అత్యంత దారుణమైన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ద్ముకా అనే గ్రామంలోని పాఠశాలలో చోటుచేసుకుంది. తక్కువ మార్కులు వేసిన కారణంగా.. తాము పరీక్షల్లో […]
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు నమోదును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవు కిందకి పరిగణించేలా యాప్ ను సిద్ధం చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ టీచర్ల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. దీంతో ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. 9 గంటలకు మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ […]
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త హాజరు విధానం అమలులోకి రాబోతుంది. ఇప్పటి వరకూ ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది విద్యాశాఖ. ఉపాధ్యాయులతో సహా ఇతర సిబ్బందికి కలిపి ఒకే హాజరు విధానాన్ని ఆగస్ట్ 16 నుండి అందుబాటులోకి తీసుకురానుంది. పాఠశాల ప్రాంగణంలో మాత్రమే పని చేసే విధంగా ‘సిమ్స్-ఏపీ’ అనే సరికొత్త యాప్ను రూపొందించింది. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు […]
నేటికాలంలో కొందరు తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పే గురువుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పిల్ల వాడికి చదువు రావాలి, కానీ దండించ కూడదు. పొరపాటున పిల్లవాడిపై గట్టిగా అరచిన సూల్క్ వద్దకు వచ్చి సదరు గురువుతో ఘర్షణకు దిగుతారు. మరికొందరు పేరెంట్స్ తమకు సూల్క్ లో ఇచ్చే వస్తువులు రాలేందంటూ గొడవ పెట్టుకుంటారు. ఇలా ప్రతి విషయంలో టీచర్లపై కొందరు తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకే ప్రస్తుతం సమాజంలో ఉపాధ్యాయులంటే చాలా మంది పిల్లలో భయం, భక్తి లేకుండా […]