పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు వారికి ఏదైన ఆపద వస్తే తట్టుకోలేరు. బిడ్డలే ప్రాణంగా జీవించే ఓ తల్లికి తీరని శోకం మిగిలింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక పోవడంతో ఆ తల్లి నిస్సాహాయురాలిగా ఉండిపోయింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
కొడుకులను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్న.. వివాహం విషయంలో అమ్మాయి కోసం వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తెలిసిన వాళ్లకు చెప్పండ, పెళ్లిళ్ల బోకర్ ను సంప్రదించడం వంటివి చేస్తుంటారు. అయితే కొడుకులకు పెళ్లిళు చేయడం తలకు మించిన భారంగా తల్లిదండ్రులకు మారింది. అదృష్టం బాగుంటే త్వరగా అవుతుంది. కాలం కలసి రాకుంటే చెప్పులు అరిగే వరకు తిరుగుతూనే ఉండాలి. ఈక్రమంలో అసలు మాకు పెళ్లి అవుతుందా? లేదా? […]
హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తమిళ హీరో అయినప్పటికీ, టాలీవుడ్ లోనూ కోలీవుడ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ నిజజీవితంలోనూ సూర్య హీరోగా నిలుస్తున్నారు. పేద పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, అభిమానులకు అనేక విధాలుగా సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటుంటారు సూర్య. తాజాగా మరోసారి ఈ కోలీవుడ్ హీరో తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదంలో మరణించిన తన అభిమాని […]
కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సులో హల్చల్ చేశారు. ఏకంగా స్కూల్ బస్సులోనే బీర్ సీసాలు చేతబట్టి కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీనిని గమనించిన కొందరు తోటి విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని చెంగల్ పట్టులోని ఓ స్కూల్ విద్యార్థినిలు రోజులాగే స్కూలు బస్సులో బయలుదేరారు. కానీ […]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. పురుచ్చి తలైవి.. జయలలిత 2016 డిసెంబర్ 5 మరణించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె మరణం ఇప్పటి మిస్టరీగానే ఉంది. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. ఆర్ముగస్వామి కమిషన్.. ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈ నెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగంతం […]
నేటికాలంలో మాయ మాటలు చెప్పి అమ్మాయిలను లోబర్చుకునే మాయగాళ్లు ఎక్కువయ్యారు. కొందరు యువతులు కూడా ఆ కేటుగాళ్లను గుడ్డిగా నమ్మి తరువాత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువకుడు ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. చివరికి ఆ బాలికను పూర్తిగా లోబర్చుకున్నాడు. అంతటితో ఆగక తన ముగ్గురు స్నేహితులను పిలిచి.. బాలికపై అత్యాచారానికి పాల్పపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన వసంత్ గిరీష్ అనే యువకుడు […]
వేలూరు- ఈ మధ్య కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలే. అందులోను ప్రేమ ముసుగులో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠన చట్టాలు అమలు చేసినా అడవాళ్లపై దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రేమించింన వారినే మట్టుపెడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని వేలూరులో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. వేలూరు వల్లలార్ ప్రాంతానికి చెందిన భారతిదాశన్, దీపలక్ష్మి దంపతుల కుమార్తె 16 ఏళ్ల […]
చెన్నై- తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ తనను క్రైస్తవ మతంలోకి మారాలని దారుణంగా వేధించారని ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో పోలీసు వాంగ్మూలంలో తెలిపింది. తంజావూరులోని సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోంలో ఉంటూ పన్నెండో తరగతి చదువుతోంది పదిహేడేళ్ళ వయసుగల ఈ విద్యార్థిని. ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ […]
అమరావతి- దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులోను ఒమిక్రాన్ వేరియంట్ కూడా విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల నేధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈమేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు కరోనా నిబంధలను ఖచ్చితంగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో కరోనా ఆంక్షలను అందరు పాటించాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రాయాణించే […]
ఫిల్మ్ డెస్క్- సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, గాయకుడు మాణిక్య వినాయగం(73) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్య వినాయగం ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మాణిక్య వినాయగం తమిళనాడులోని మైలాడుతురైలో 1943 డిసెంబరు 10న జన్మించారు. ఆయన మేనమామ, ప్రమఖ సింగర్ ఎస్ జయరామన్ వద్ద సంగీత విద్యనభ్యసించి 2001 సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. మాణిక్య వినాయగం తమిళ […]