ఇంట్లో గొడవలు సాధారణం. ముఖ్యంగా అత్త, కోడళ్ల మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. అత్త పెత్తనం కోడలికి నచ్చక, కోడలు చేసే పనులు అత్తకు నచ్చక.. రోజూ ఇంట్లో పోరు మొదలవుతుంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటల నుండి జుట్టు జుట్టు పట్టుకుని చేరే వరకు వెళ్లిపోతాయి తగాదాలు.
సామాజిక మాధ్యమాలు, ఇతర యాప్స్లో మన ఫోటోలు పోస్టింగ్ చేయడం ఆలస్యం.. సైబర్ నేరగాళ్లు.. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారు. ఇక డబ్బుల కోసం వేధిస్తూ.. వీటిని కుటుంబ సభ్యులతో పాటు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్ష్లలు డిమాండ్ చేస్తూ ఉంటారు. వీరి ఆగడాలకు అంతు ఉండదు. టార్గెట్ చేసిన వారిని నిద్ర కూడా పోనియ్యురు.
విద్యకు దూరమైన పిల్లలే లక్ష్యంగా ఓ సంస్థ అద్భుతమైన ఆలోచన చేసింది. బస్సునే తరగతి గదిగా మార్చి.. ఆధునిక వసతులతో మొబైల్ స్కూల్ మార్చేసి పిల్లలకు విద్యనందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
అతనికి పదేళ్ల తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అప్పటి వరకు ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. భర్త భార్యపై రే*ప్ కేసు పెట్టాడు. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. అసలేం జరిగిందంటే?
ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు దంపతులు. అయితే గత కొన్ని రోజుల నుంచి భర్త అలాంటి వీడియోలకు అలవాటు పడ్డాడు. ఇది మంచి పద్దతి కాదని, మానుకోవాలంటూ భార్య అనేక సార్లు భర్తకు చెప్పి చూసింది. ఈ క్రమంలోనే అడ్డుచెప్పిన భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు.
లవర్స్కి ప్రేమికుల రోజు ఎంతో ప్రత్యేకం.. సంవత్సరంలో ఎన్ని రోజులున్నా సరే.. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రియమైన వారికి మంచి మంచి బహుమతులు ఇచ్చి వారిపై తమ ప్రేమను చాటుకుంటారు. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి కొందరు బంగారు గులాబీలు పంపారు. ఇంతకు వారు ఎవరంటే..
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయిపోయాయి. భార్యా భర్తల మధ్య బంధం అపహాస్యం అవుతోంది. కొంతమంది ఆడవారు, మగవారు దాంపత్య బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. అక్రమ సంబంధాల పేరిట దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా, ఓ మహిళ అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తను చంపేసింది. ఇద్దరు ప్రియుళ్ల సహాయంతో భర్తను చంపటమే కాకుండా భర్త శవాన్ని రైల్వే ట్రాక్పై పడేసింది. ఈ సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూరత్కు చెందిన వినోద్ బల్దేవ్, […]
ఆమె పేరు కునిదాస్ సీమాదాస్. ఒరిస్సాలోని భువనేశ్వర్ ఆమె స్వస్థలం. కునిదాస్ అదే ప్రాంతానికి చెందిన జగన్నాథ్ గౌడ అనే వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించింది. అతడితో మిగిలిన జీవితం పంచుకోవాలనుకుంది. ప్రతిరోజు అతడితో గడపబోయే జీవితం గురించి కలలు కనేది. వీలైనంత తొందరగా ప్రియుడితో సంసార జీవితాన్ని మొదలుపెట్టాలని భావించింది. అతడ్ని తరచూ పెళ్లి గురించి అడిగేది. అతడు పెళ్లి విషయం వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆమె అతడిపై మరింత ఒత్తిడి తెచ్చింది. […]
డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు రేయింబవళ్లు కష్టపడి ధనం సంపాదింస్తుటారు. కానీ కొందరు మాత్రం అడ్డదారులో డబ్బులు పొందేందుకు అనేక అడ్డదారులను ఎంచుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీస్ లోని కొందరు ఉద్యోగులు నకిలీ పత్రాలు సృష్టించి.. ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి 279 మందిని చనిపోయినట్లు నకిలీ పత్రాలను సృష్టించి.. ప్రభుత్వ ఖజానాను నుంచి రూ.11.26 కోట్లు కొల్లగొట్టాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి […]
దేశవ్యాప్తంగా నేడు వినాయక చవితి శోభ సంతరించుకుంది. వాడవాడలా గణేష్ మండపాలు వెలిశాయి. వివిధ రూపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచంలోనే అత్యంత విలువైన వినాయకుడు కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్లు విలువ చేసే సహజ సిద్ధమైన వజ్ర గణపతి డైమండ్ సిటీలో కొలువుదీరాడు. అత్యంత విలువైన ఈ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. వివరాల్లోకి వెళ్తే.. సూరత్లోని మహీదర్పురాకు చెందిన కరమ్ […]