మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కాగా ఇవాళ పోలీస్ శాఖపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షనలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు అభిప్రాయపడింది.
ఫిలిం నగర్ భూ వివాదంలో దగ్గుబాటి కుటుంబానికి తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే దీనిపై కోర్టుకు హాజరయ్యాడు రానా. ఇక తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అది ఏంటంటే..
ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగ దిగిన ఫోటో షూట్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. జాతీయస్థాయిలో ఇదొక చర్చనీయాంశం అయింది. నెటిజన్లు రణవీర్ సింగ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 22న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇంటీవల ఓ […]
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వార్త వినగానే తెలుగు ప్రజుల ఓ సారి గతాన్ని నెమరు వేసుకుంటున్నారు. వైఎస్సార్ మృతి తర్వాత ఉమ్మడి ఏపీలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009, సెప్టెంబర్ 2 న మృతి చెందారు. ఉమ్మడి ఏపీ ప్రజలు తమ కుటుంబ సభ్యుడే మృతి చెందినట్లుగా విలపించారు. ఇక […]
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కాంగ్రెస్ అగ్రనాయకులకు సమన్లు జారీ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా బుధవారం ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కాగా, 2015లో దర్యాప్తు సంస్థలు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కేసు దర్యాప్తు ఆపివేశాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ […]
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. హైదరాబాద్ లోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ సమన్లను పంపింది. 2014లో హుజుర్నగర్ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్, శ్రీకాంత్రెడ్డి, నాగిరెడ్డిలపై ఎన్నికల సమయంలో కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగానే ఎంపీ, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయడం […]
స్టార్ హీరోకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన బాడీగార్డుతో సహా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. గతంలో జర్నలిస్టుపై సల్మాన్ దాడి చేశాడనే కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో జర్నలిస్టుపై దాడి చేశాడనే కేసులో సల్మాన్ ఖాన్, అతని బాడీగార్డు నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ ఘటనపై సల్మాన్- నవాజ్ లపై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే […]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. పురుచ్చి తలైవి.. జయలలిత 2016 డిసెంబర్ 5 మరణించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె మరణం ఇప్పటి మిస్టరీగానే ఉంది. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. ఆర్ముగస్వామి కమిషన్.. ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈ నెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగంతం […]
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు భారీ షాక్ తగిలింది. నాలుగు సంవత్సరాల నాటి ఓ కేసు విషయంలో ఆయన భార్య రివాబాకు, ఆమె తల్లికి జామ్ నగర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందు చాలాసార్లు కోర్టుకు హాజరుకావాలని కోరినప్పటికీ వీరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 2018లో రోడ్డు యాక్సిడెంట్ సందర్భంగా పోలీసు కానిస్టేబుల్ దాడి కేసులో ఈ మేరకు సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ కేసుకు […]
బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ బాంబ్ ప్రభావం ఇప్పుడు సౌత్ వరకూ విస్తరించింది. అక్కడ సౌండ్ వస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా తెలిపిన పేర్లు తెలుగు ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో అనే టెక్షన్ వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంది. డ్రగ్స్ పెడ్లింగ్, అమ్మకం, తరలింపు ఇవి నేరాలు. డ్రగ్స్ వాడితే బానిసలు, వాళ్లు బాధితులు. […]