యూత్ ను ఉర్రూతలూగించిన బేబీ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లలో బేబీ హవా కొనసాగింది. దీంతో అందులో నటించిన నటీనటులకు మంచి పేరొచ్చింది. ఆ హీరో, హీరోయిన్లకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
సెలబ్రిటీలకు సంబంధించిన రేర్ పిక్స్, త్రోబ్యాక్ ఫోటోస్ ఫ్యాన్స్, ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు తెరమీద కనిపించి నటీనటులు ప్రస్తుతం ఎలా ఉన్నారనే ఇమేజెస్ అయితే బాగా ఆకట్టుకుంటుంటాయి.
తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోయిన పూరి జగన్నాథ్ ఇటీవల పలు పరాజయాలు ఎదుర్కొనారు. ఆయన లాస్ట్ మూవీ విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ మూవీతో భారీ డిజాస్టర్ పొందారు
పూరీ జగన్నాథ్ ని ఇంకా 'లైగర్' నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఆ సినిమాతో నష్టపోయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. ఇంతకీ వాళ్లంతా ఎందుకు మరోసారి ఇలా చేశారో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై చాలాకాలంగా ఎన్నో పుకార్లు వచ్చాయి. సొంత కుటుంబాన్నే దూరం పెడుతున్నాడు అంటూ కామెంట్ చేశారు. అయితే అలాంటి రూమర్స్ కు పూరీ జగన్నాథ్ చెక్ పెట్టారు. చాలాకాలం తర్వాత తమ కుటుంబంతో కలిసి సందడి చేశాడు.
టాలీవుడ్లో రీ–రిలీజ్ ట్రెండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోల పలు చిత్రాలు మళ్లీ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరో మూవీ రీ–రిలీజ్కు సిద్ధమవుతోంది.
కొంతమంది హీరోయిన్స్ ఒక్క సినిమా చేసినప్పటికీ.. వారు వదిలి వెళ్లిన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇంకొన్నాళ్లు ఆమె తెరపై కనిపిస్తే బాగుండు అనే ఫీలింగ్ ఏదొక సమయంలో కలుగుతుంది. అలా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి కనుమరుగైన హీరోయిన్స్ లో అయేషా టాకియా ఒకరు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అది ఎలాంటి విషయమైనా.. కొంతమంది అది పబ్లిక్ లో మాట్లాడొద్దేమో అని ఆగిపోయే విషయాలు కూడా జనాలకు ఎలా చెప్పాలో అలా చెబుతుంటారు. పూరి బిహేవియర్ కూడా తన సినిమాలలో హీరోల మాదిరే ఓపెన్ గా ఉంటారు. అందుకే ఆయన మాటలు ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి. సరే వివాదాలు వస్తున్నాయని తన అభిప్రాయాన్ని చెప్పడం ఆపేస్తాడా? అబ్బే.. అది అసలు జరగదు. కెమెరా ముందు […]